సోన్, నిర్మల్ మండలా ల్లోని ఆయా గ్రామాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు వివిధ రకాల పిండి వంటలు తయారు చేశారు. శని వారం ఉదయమే మహిళలు, చిన్నారులు తమ ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను వేసి భోగి
సంక్రాంతి వస్తుందనగానే ఆ ఊరివారంతా ఒక్కచోటికి చేరుతారు. ఇతర దేశాలు, రాష్ర్టాలు, పట్టణాల్లో ఉన్నవారంతా ఒకే గూటికి వస్తారు. ఊరంతా కలిసి ఉమ్మడిగా వేడుకలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో�
Panthangi | సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇక హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రులు తమ సొంతూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింద�
నగరంలోని పలు విద్యాసంస్థల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కోరా పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు చేస్తూ సందడి చేశారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాడవాడలా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ డెయిరీలో బుధవారం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో 600 మందికి పైగా మహిళలు, బాలికలు పాల్గొని రంగురంగుల రంగవల్లులు వేశా�
పందేనికి కోళ్లు సై అంటున్నాయి. పందెం రాయుళ్లు కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ఆహారాన్ని అందిస్తూ సంక్రాంతికి రెడీ చేస్తున్నారు. తెలంగాణలో కోడి పందేలను నిషేధించడంతో ఖమ్మం జిల్లా సరిహద్దు రాష�
వచ్చే సంక్రాంతి నాటికి జిల్లాలో ముగింపు దశలో ఉన్న 1,061 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ పంచాయతీ రాజ్ ఈఈ సత్యారెడ్డిని ఆదేశించారు. చ�