అక్కన్నపేట, సెప్టెంబర్ 7: నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గౌరవెల్లిలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం మండలంలోని పొతారం(జే) గ్రామానికి చెందిన రంగు కృష్టస్వా
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 6: విద్యార్థులందరూ విధిగా వ్యాక్సిన్ చేయించుకోవాలని స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. వెంకటేశం సూచించారు. స్థానిక తారా కళాశాల ఎన్�
సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు సంగారెడ్డిలో రూ.510 కోట్లతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు.. కన్సల్టెన్సీ ఖరారు.. త్వరలో పనులు ప్రారంభం రూ.510 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 20 ఎకరాల భూమి ఆర్అండ్�
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు శాతంజూనియర్ కళాశాలల్లోనూ అదే క్రమంనాల్గో రోజూ సంగారెడ్డి జిల్లాలో 42శాతం.. సిద్దిపేటలో 40శాతం.. మెదక్లో 34.64శాతం హాజరుప్రత్యక్ష తరగతులకు పెరుగుతున్న ఆదరణకళకళలాడుతు�
జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్లో టీఆర్ఎస్కేవీ ఘన విజయం టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ గెలుపు సీఐటీయూ చుక్కా రాములుపై 82 ఓట్లు మెజార్టీతో విజయం సంబురాలు నిర్వ
ఆడపిల్లలను ఆదరిస్తున్న హరిదాస్పూర్ కూతురిని కంటే ప్రోత్సాహం 74మందికి ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాలు ఐదు నెలల పాటు ఆర్థిక సాయం ఆదర్శం ఈ గ్రామం త్వరలో ఇద్దరు ఆడపిల్లలకు తొట్టెల పండుగ ఊరంతా సందడిగా మారుతుం
స్మార్ట్ఫోన్ ద్వారా దరఖాస్తుకు అవకాశం కల్పించిన ప్రభుత్వంమున్సిపాలిటీలు, నగర పాలికల్లో అమలుకు శ్రీకారంకొత్త విధానంతో సులభంగా ఇంటినంబరు21 రోజుల్లో నంబర్ కేటాయింపుపారదర్శకతకు పెద్దపీట వేస్తున్న సర�
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా సిద్దిపేట జిల్లా వాసులుమెదక్ జిల్లా నుంచి ఇద్దరు ఎంపికజహీరాబాద్ నుంచి ఒకరుప్రకటించిన ప్రభుత్వం.. ఈనెల 5న హైదరాబాద్లో ప్రదానం ఉత్తమ విద్యా బోధనతో పాటు విధి నిర్వహణ�
రైతులు లాభదాయక పంటలు సాగుచేయాలికేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అభిలక్ష్ లిఖీగుమ్మడిదలలో పత్తి, కూరగాయ పంటల పరిశీలనకేంద్ర వ్యవసాయ, మంత్రిత్వశాఖఅదనపు కార్యదర్శి అభిలక్ష్ లిఖీ గుమ్మడిదల,
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గుమ్మడిదల, సెప్టెంబర్ 2: జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే