మునిపల్లి : సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలోని రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయికుమార్, అల్లం నవాజ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మునిపల్లిల�
సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేసిన మంత్రి ఎర్రబెల్లి, జనగామఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం జనగామ/ చేర్యాల, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజ�
జహీరాబాద్ రైతుల చెరుకు క్రషింగ్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రాంతంలో 8 లక్షల టన్నుల చెరుకు సాగు ట్రైడెంట్ ఫ్యాక్టరీలో క్రషింగ్పై స్పష్టత కరువు సంగారెడ్డి, కామారెడ్డి, మాగి ఫ్యా�
సంగారెడ్డి : వినాయకుల నిమజ్జన ఊరేగింపులో డీజే సౌండ్ వినియోగిస్తే సీజ్ చేస్తామని, అందుకు పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదేనని ఎస్పీ రమణకుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నవరాత్ర�
సంగారెడ్డి జిల్లాలో 49.26 శాతం, సిద్దిపేటలో 48.23 శాతం, మెదక్లో 40శాతానికి పైగా హాజరు ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న విద్యార్థుల హాజరు ప్రత్యక్ష బోధనకే మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులు విద్యార్థులు హాజరయ్యేలా
100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి రోజుకు 3 లక్షల మందికి టీకా వేయాలి రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ పూర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 15
నూతనంగా వంతెనల నిర్మాణం తగ్గిన దూరభారం.. సరిహద్దు జిల్లాలతో కనెక్టివిటీ అవస్థలకు చరమగీతం ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు నారాయణఖేడ్, సెప్టెంబర్ 14 : వర్షం వస్తే ఆ గామస్తులకు జలగండం దాపురించినట్లే. ఇది సి�
ఉమ్మడి మెదక్ జిల్లాకు చేరుకున్న బతుకమ్మ చీరెలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు సంగారెడ్డిలో 4.80లక్షల మంది, మెదక్లో 2.82 లక్షల మంది,సిద్దిపేటలో 3,80,127 మంది మహిళలు అర్హులు జిల్లాకు కేటాయించిన గోదాముల్�
పటాన్చెరు: తెలంగాణలో భారీగా చేపల పెంపకం జరుగుతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప�
-సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం హత్నూర : ప్రమాదవశాత్తు హార్డ్వేర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం జరిగిన ఘటన హత్నూర మండలం దౌల్తాబాద్లో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివ�
సంగారెడ్డి జిల్లా గరిష్ఠంగా 12.13 మీటర్లు పైకొచ్చిన గంగ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 6.38 మీటర్లు పెరిగిన జలమట్టం మరో 50 కొత్త పీజో మీటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు బోరుబావుల కింద సాగునీటికి ఇబ్బందులు తప్పినట్లే సం�
త్వరలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభం సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 13 : జిల్లాలో నూతనంగా నిర్మించిన సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియం త్వరలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీర�