పుల్కల్ రూరల్ : ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, సైగాం నుంచి గత నాలుగు రోజులుగా సింగూరు ప్రాజెక్టుకు వస్తున్న వరద ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. గురువారం మూడు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు వరద
నాడు గురువు..నేడు శిష్యుడు.. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన పట్లోళ్ల రామచంద్రారెడ్డి మండలి ప్రొటెమ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆయన శిష్యుడు భూపాల్రెడ్డి నేటి నుంచి శాసనమండలి సమావేశాలు ప్
రెండు ఎత్తిపోతలకు రూ.4427 కోట్లు మంజూరు జీవో 36, 37 జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు పనుల కోసం త్వరలో టెండర్ల ఆహ్వానం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు,
యాసంగిలో ప్రత్యామ్నాయ సాగు పప్పు దినుసుల సాగుకు ప్రాధాన్యం శనగ, నూనెల గింజల సాగు చేసేలా ప్రభుత్వ ప్రోత్సాహం నేటి నుంచి వ్యవసాయశాఖ క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన సదస్సులు జహీరాబాద్లో శనగ విత్తనాల పంప�
జహీరాబాద్ : అక్రమంగా రెండు లారీల్లో తరలిస్తున్న 437 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆర్టీవో చెక్పోస్టు వద్ద పట్టుకున్నట్లు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శఫియొద్దీన్ తెలి�
పుల్కల్ రూరల్ : సంగారెడ్డి జిల్లా బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అంతకంతకూ ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతూనే ఉన్నది. అప్రమత్తంగా ఉన్న నీటి పారుదల శాఖ అధికా�
మద్యం దుకాణాల లైసెన్స్ మరో నెల పొడిగింపు కరోనాతో నష్టపోయామని వ్యాపారుల విజ్ఞప్తి పరిశీలించి పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో 193 వైన్స్లు కొత్తగా షాప్ల కేటాయింపులోఎస�
స్వరాష్ట్ర నిధులతోనే ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం అందజేత కంగ్టి : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు వరంలాంటిదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక రై�
కంగ్టి : గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇక్కడి ప్రజలు నాణ్యమైన విద్యను పొందలేకపోయారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ ఉన్�
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్20 : ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. సోమవారం కలెక్టరేట్లోని సమ�
కోహీర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని గొటిగార్పల్లి పెద్దవాగు ప్రాజెక్టులో 1.80 లక్షల చేప పిల�