ప్రజా సేవకు జీవితాన్ని అర్పించిన మహా నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి సంగారెడ్డి, సెప్టెంబర్ 27 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధ�
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నదని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షీ షా పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సో�
మనోహరాబాద్, సెప్టెంబర్ 25 : తూప్రాన్ మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతం కోసం పని చేయాలని మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల నూతన కమిటీ అధ్యక్షుల పేర్లను అధికారికంగా శనివ�
బండి సంజయ్కు ఎమ్మెల్యే రసమయి డిమాండ్ బెజ్జంకి, సెప్టెంబర్ 25: బెజ్జంకి మండలానికి నిధులు ఇవ్వని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండలంలో అడుగుపెట్టే అర్హత ఉందా అని రాష్ట్ర సాంస్కృత�
న్యాల్కల్ : మండలంలోని హద్నూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగుపోస్తుండటంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులోకి భారీగా వరద �
రేవంత్రెడ్డిని ప్రశ్నించిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్ : వంద కోట్ల విలువైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మిందెవరూ.. 2001లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కాదా అని జహీరాబాద్ ఎమ్మెల్�
నారాయణఖేడ్ : నిరుపేదల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆయన నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజక ర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన 26 మంది లబ్
-విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రూ.5లక్షల చెక్కు అందజేత అందోల్ : చౌటకూరు మండల పరిధిలోని ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన ఉప్పరి అంజయ్య కొన్ని రోజుల కితం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయ�
సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం పై కృతజ్ఞతలు త్వరలో పనులు ప్రారంభమవుతాయన్న సీఎం కేసీఆర్ పనులు పూర్తిచేయించే బాధ్య�
సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు సంగారెడ్డి : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను త్వరలోనే ప్రారంభించటం జరుగుతుందని, పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించుకునే బాధ్యత మీదే అ�
రామచంద్రాపురం : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామంలో ఉన్న టీఎస్ మోడల్ స్కూల్ను శుక్రవారం మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మోడల్ స్కూల్�
పటాన్చెరు/రామచంద్రాపురం: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వక
నాగల్గిద్దా: నారాయణఖేడ్ నియోజకవర్గానికి వరప్రదాయిని అయిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.1774 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవోనెంబర్ 37ను జారీ చేయడాన్ని హర్షి�