మద్దతు ధరలపై మార్కెటింగ్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి నిరంజన్రెడ్డి జహీరాబాద్ మార్కెట్లో జోరుగా పెసర్లు, సోయా, మినుముల అమ్మకాలు జహీరాబాద్, అక్టోబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురును అం�
మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరద ధనేగావ్ నుంచి 86,858 క్యూసెక్కుల నీటి విడుదల సింగూరు నుంచి 55,281 క్యూసెక్కుల ఔట్ ఫ్లో సింగూరు బ్యాక్వాటర్తో నీటమునిగిన పంటలు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు జల దిగ్బంధ�
నారాయణఖేడ్, అక్టోబర్ 1: నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగునీరందించే ఉద్దేశంతో నిర్మించతలపెట్టిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలో శాశ్వతంగా వలసలను నివారించే అవకాశం ఉందని ఎమ్మె
మహీంద్రా అండ్ మహీంద్రా ప్లాంట్లో కే2 ట్రాక్టర్ల ఉత్పత్తి ఈనెలలో కే2 ట్రాక్టరు ఆవిష్కరణకు ఏర్పాట్లు ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి రూ. 100 కోట్లతో ప్లాంట్ విస్తరణ 1500 మందికి ఉపాధి ఈ ప్రాంతంలో పారిశ్రామి
సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహించాలి పాఠశాలల సమయానికి బస్సులు నడపాలి వ్యాక్సినేషన్పై అపోహలు తొలగించాలి సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి ఆంగ్ల బోధన సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి
అత్యధికంగా 1.15 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది పాక్షికంగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ రహదారులు ప్రభుత్వానికి నివేదిక అందజేసిన అధికారుల�
సంగారెడ్డి : తెలంగాణ సర్కార్ బతుకమ్మ పండుగకు ప్రభుత్వ సారెగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు అందజేస్తుందని, ఇబ్బందులు తలెత్తకుండా వాటిని పంపిణీ చేయాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి సూచిం�
ఐదు గేట్ల ద్వారా 64, 815 క్యూసెక్కుల నీటి విడుదల పుల్కల్ రూరల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుంది. రెండు రోజులుగా ఐదు గేట్లు రెండు మీటర్లు ఎత్తిన నీటిపారు
దవాఖానలో పారిశుధ్యం మెరుగుపర్చాలి ఎంసీహెచ్, జిల్లా దవాఖానలను సందర్శించిన ఎన్హెచ్ఎం బృందం సంగారెడ్డి మున్సిపాలిటీ, సెప్టెంబర్ 28 : సంగారెడ్డి జిల్లా దవాఖానలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, జిల్లా దవాఖా
రైతులకు అపార నష్టం సంగారెడ్డి జిల్లాలో 99,865 ఎకరాల్లో పంట నష్టం రెండో రోజూ అక్కడక్కడ చిరుజల్లులు నీట మునిగిన పత్తి, కంది, సోయాబీన్ పంటలు ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీర నది సింగూరు ఐదు, మంజీర ఆరు గేట్ల ఎత్తివేత
సంగారెడ్డి, సెప్టెంబర్ 27 : తెలంగాణ స్వరాష్ట్ర తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎస్పీ రమణకుమార్ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా సోమవారం పట్టణం�