జిల్లాలో మారనున్న సాగు స్వరూపం సీఎం కేసీఆర్ స్వప్నం.. రైతన్నకు వరం జిల్లాలో 5.55 లక్షల ఎకరాలకు సాగునీరు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో 3.84 లక్షల ఎకరాల సాగు మల్లన్నసాగర్ కెనాల్ ద్వారా 1.32 లక్షల ఎకరాలకు నీరు
పరిశ్రమలను పరిశీలించిన ఐఆర్ఎస్ శిక్షణ బృందంపాశమైలారం కేజేఎస్లో అవగాహన కార్యక్రమం పటాన్చెరు, అక్టోబర్16: పాశమైలారం పారిశ్రామికవాడలోని కేజేఎస్ పరిశ్రమను నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెకు �
అప్రమత్తంగా ఉందాం..కరోనానుత రుముదాం కరోనా నిబంధనలు పాటిస్తేనే మేలు గుంపులుగా చేరవద్దంటున్న వైద్యులు మాస్క్ మరిచిన జనం.. ఇంకొన్ని నెలలు వాడాలంటున్న నిపుణులు పండుగల షాపింగ్తో దుకాణాలు కిటకిట రద్దీగా బ�
నిరంతర విద్యుత్తో పరిశ్రమలకు కొత్త వెలుగులుమూడు షిఫ్టులా పని.. పెరిగిన ఉత్పత్తి..లాభాల బాటలో పరిశ్రమలుకార్మికులకు భారీగా బోనస్ ఇచ్చి సంతోషాన్ని నింపుతున్న యాజమాన్యాలుగిఫ్ట్లు అందజేసిన పలు పరిశ్రమ�
తెలంగాణ యాస, భాషకు గుర్తింపు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి శభాష్పల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మనోహరాబాద్, అక్టోబర్ 13 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుక�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు: చేపలకు నగరాల్లో మంచి డిమాండ్ ఉందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం లక్డారం, రుద్రారం గ్రామాల్లోని పె�
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అందోల్, మునిపల్లి, పుల్కల్ తహసీల్ కార్యాలయాల్లో భూ రికార్డుల తనిఖీ అందోల్/మునిపల్లి/పుల్కల్ రూరల్, అక్టోబర్ 12 : భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ధరణి పోర్టల్ ఏర్�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు టీఎన్జీవోల ఆధ్వర్యంలో సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టరేట్లల్లో, మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్సవాలు పాల్గొన్న మహిళలు,ప్రజాప్రతినిధులు ఊరూ వాడలన్నీ �
పటాన్చెరు, అక్టోబర్ 12 : సాధారణ అంతర్జాల శోధన పద్ధతులను ఉపయోగించిన నిర్ధారిత సమాచారాన్ని పొందడానికి ఆధునిక విధానాలను రూపొందించి, సిద్ధాంత వ్యాసం సమర్పించిన హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని �
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి రామచంద్రాపురం, అక్టోబర్ 11 : వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, మెళకువలు, నూతన వంగడాలపై అవగాహన కల్పించేందుకు త్వరలో రైతులతో కలిసి ఇక్రిశాట్లో పర్యటించనున్నట్టు ప
లోపభూయిష్టంగా 65వ జాతీయ రహదారి విస్తరణ ైప్లెఓవర్లు లేక ప్రాణాలు హరీ..! పెండింగ్లో పనులు.. నిత్యం రోడ్డు ప్రమాదాలు బ్లాక్ స్పాట్లు గుర్తించినా నివారణ చర్యలు శూన్యం 70 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు రూ.1266.60 కోట్�
నెరవేరుతున్న సీఎం లక్ష్యాలు ప్రజల దరిచేరుతున్న సంక్షేమ ఫలాలు ప్రాజెక్టుల నిర్మాణాలతో నిండుకుండల్లా జలవనరులు విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు కొత్త జిల్లాలు, మండలాల్లో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప�
మనోహరాబాద్, అక్టోబర్ 10 : శివ్వంపేట మండలం పిల్లుట్లలో భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర �
పూజలు చేసిన మండలి ప్రొటెంచైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, అక్టోబర్ 10: పటాన్చెరు మండలం పెద్దకంజర్లలో ఆదివారం దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. ప్రత్యేక పూజల్లో శ�