గడపగడపకూ తాగునీరు ఓఆర్ఆర్ ఫేజ్-2తో మూడు మున్సిపాలిటీలకు లబ్ధి రూ.197 కోట్లతో తాగునీటి సదుపాయం 18 మిలియన్ లీటర్ల సామర్ధ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం 364 కిలోమీటర్ల మేర కొత్త పైప్లైన్లు అమీన్పూర్, బొల్లార�
మహిళ నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం కలెక్టరేట్లో కలకలం రేపిన ఏసీబీ దాడులు సంగారెడ్డి నవంబర్ 1(నమస్తే తెలంగాణ) :జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు అందరూ ఉండే కలెక్టరేట్లో సోమవారం ఏసీబీ దాడ�
పనుల వేగవంతం, నిధుల వినియోగంలో దేశంలోనే నెంబర్వన్ దేశంలోని తొలి విడుత 94 క్లస్టర్లలో అరుదైన ఘనత రూ.30 కోట్లతో అభివృద్ధి కార్యాచరణ విడుదలైన రూ.25 కోట్ల నిధుల్లో రూ.22.40 కోట్ల వినియోగం ఎమ్మెల్యే భూపాల్రెడ్డి �
వికీపీడియాలో వంద రోజుల్లో వంద వ్యాసాలు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం.. అంతర్జాతీయంగా 6వ స్థానం అరుదైన ఘనత సాధించిన నారాయణఖేడ్ వాసి సాయికిరణ్ నారాయణఖేడ్, అక్టోబర్ 30: ప్రతిభను చాటేందుకు ఏ వేదికైతేనేం పట్�
కాకా హోటల్ నుంచి కాఫీడే వరకు.. ఉమ్మడి జిల్లాలో వెలుస్తున్న చాయ్ హోటల్స్ కొత్త రుచులతో యువతకు గాలం వందల రకాల్లో టీలు లభ్యం కోల్డ్, హాట్ కాఫీలకు యువకులు ఫిదా ఆరోగ్యాలకు భరోసా ఇమ్యూని‘టీ’ పెరుగుతున్న ఇ�
ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సంగారెడ్డిలో లీగల్ క్లినిక్ను ప్రారంభించిన జడ్జి ప్రతి గ్రామం, మండలంలో ఏర్పాటు చేస్తామని వెల్లడి సంగారెడ్డి, అక్టోబర్ 30 : సమాజంలో ప్రజలకు ఉచిత న్యాయం సాయం �
గోదాంల నిర్మాణానికి రూ.6.47 కోట్లు రూ.2.71 కోట్లతో ఎరువుల దుకాణాలు జిల్లాల వారీగా నిర్మాణాలకు నిధులు మంజూరు అత్యధికంగా గోదాంల నిర్మాణాలకు ప్రాధాన్యం ధాన్యం నిల్వలతో రైతులకు చేకూరనున్న లబ్ధి మొదటి దశలో కొనసా
తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు చిన్నారులు దాతల సాయం కోసం ఎదురుచూపు దౌల్తాబాద్, అక్టోబర్ 28 : తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో మ�
నవంబర్ 1న విడుదలకు చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సంగారెడ్డి, కలెక్టరేట్/మెదక్, అక్టోబర్ 27: స్పెషల్ రివిజన్ సమ్మరీ రివిజన్ 2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న విడుద
తరలివస్తున్న మెగా పరిశ్రమలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవ ఫలితంగా జహీరాబాద్లో పెట్టుబడులు నిమ్జ్లో కొత్తగా రూ.వెయ్యి కోట్లతో డిఫెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చు�
రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే 27 నుంచి 29 వరకు అవగాహన సదస్సులు డీలర్లు వరి ధాన్యం విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు కంది, అక్టోబర్ 25 : యాసంగిలో వరి �