మారుమూల గ్రామాల్లోనూ పుంజుకుంటున్న అమ్మకాలు ఔటర్ రింగురోడ్డు చుట్టూ బహుళ అంతస్తుల నిర్మాణం సంపన్నుల కోసం అందమైన విల్లాలు మధ్య తరగతికీ అందుబాటులో ధరలు నిరుపేదలకు ‘డబుల్ బెడ్రూమ్’ల అండ భారీ ప్రాజ�
కరోనాతో కళతప్పిన కార్తిక మాసానికి పునరుజ్జీవంరెండేండ్ల తర్వాత ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలువన భోజనాలు, దీపారాధనలో భక్తులుఉమ్మడి జిల్లాలో వనభోజనాలకు పలు ప్రాంతాలు అనుకూలంనారాయణఖేడ్, నవంబర్ 20;జిల్లావ్�
రైతులు బ్యాంకు ఖాతా వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారికి ఇవ్వాలి సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 19: రైతుబంధు డాటాలో నమోదు లేకున్నా, పంట వివరాలు తప్పుగా నమోదైన రైతుల నుంచి కూ�
హరి, హరులకు ప్రీతికరమైన రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ముస్తాబైన శివాలయాలు ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 18 : కార్తిక శుద్ధ పౌర్ణమి లేదా కార్తిక పున్నమి అనగా కార్త�
పోడుభూములపై హక్కుల కల్పన దిశగా వడివడిగా అడుగులు జిల్లాల్లో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు సంగారెడ్డిలో 3934, మెదక్లో 2913 దరఖాస్తులు మెదక్లో 6871 ఎకరాల్లో పోడు భూములు సాగులో 3269 మంది రైతులు 2005 కంటే ముందు నుంచి �
ఆపదలో అపర సంజీవనిఫోన్ చేస్తే క్షణాల్లో ప్రత్యక్షంఅంబులెన్స్ సేవలపై ప్రశంసలుసంగారెడ్డి జిల్లాలో 15 అంబులెన్స్ వాహనాలుఏడు నెలల్లో 24,829 బాధితులకు సేవలుగ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలుఅంబులెన్స�
65వ జాతీయ రహదారి, బీదర్ రోడ్డుపై చెక్పోస్టులు బంద్ రాష్ట్ర సరిహద్దులో నిఘా కరువు.. తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాల తనిఖీ బంద్ ఎక్సైజ్శాఖ చెక్పోస్టు ఉన్నా.. తనిఖీ చేసే అధికారం లేదు
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 10 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకం కోసం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వారం రోజుల్లో ఆయా జిల్లాల వారీగా నియామకాలు పూర్తి కావాలని ఉత
జహీరాబాద్, నవంబర్ 12: కేం ద్ర ప్రభుత్వం కులం, మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు సరిహద్దులో దాడులు చేస్తున్నదని, ప్రజలకు చేసిందని ఏమి లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి
బీజేపీ నేతల తీరుపై అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫైర్ జోగిపేటలో విజయవంతమైన రైతు ధర్నా అందోల్, నవంబర్ 12 : రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులది.. తొండి.. మొండి వైఖరని, ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట మాట్లాడుతూ రై�
వడ్ల కొనుగోలుపై బీజేపీది అసత్య ప్రచారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి రైతు మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపు నారాయణఖేడ్, నవంబర్ 11: రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని సహిం�
డిసెంబర్ 10న మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,015 మంది ఓటర్లు మొత్తం 1,062 మంది ఓటర్లు.. 47 చోట్ల ఖాళీలు జహీరాబాద్లో జరగని మున్సిపల్ ఎన్నికలు.. 37 మంది కౌన్సిలర్ స్థానాలు ఖాళీ 8 మంది