వేరుశనగ సాగుతో మంచి ఆదాయం ఆరుతడిలో మేటి వేరుశనగ వరికి ప్రత్యామ్నాయంగా రైతుల ఆలోచన మేలైన విత్తనాలు.. సస్యరక్షణతో అధిక దిగుబడి మార్కెట్లో డిమాండ్తో ఎక్కువ రాబడి సాగుకు మన నేలలు అనుకూలం నేడు రైతుల కోసం స�
16న నోటిఫికేషన్.. 23 వరకు నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 10న ఎన్నికలు మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి ఎమ్మె
ఇబ్బంది లేకుండా వడ్ల్లు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో 2 లక్షలు, మెదక్ జిల్లాలో 5.65 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు వాన కాలంలో పెరిగిన వరిసాగ
ఎంతో మంది ప్రజలకు మేలు అర్హులందరికీ న్యాయం జరుగుతుంది.. పోడు, అటవీ భూములను సంరక్షించాలి శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 7 : ప్రజలకు హక్కులు కల్పించడానికే ప్రభుత్�
పోడుభూముల క్రమబద్ధీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో భూములు 2958 ఎకరాల్లో 1501 మంది సాగు త్వరలో గుర్తింపు ప్రక్రియ ప్రారంభం రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరణ నేడు మంత్రి హరీశ్రావు ఆ�
శివుడు, విష్ణువుకు పూజలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 5 : అన్నిమాసాల కంటే కార్తీక మాసం అతి పవిత్రమైనది. తెలుగు సంవత్సరంలో ఎనిమిదో నెల కార్తీక మాసాన్ని దామోదర మాసం అని అంటార
మరింత విస్తృతంగా ఆర్టీసీ కార్గో సేవలుఇంటింటికీ చేరవేస్తున్న పార్సిళ్లుమెదక్ రీజియన్లో 8 ప్రత్యేక బస్సులు18 పాయింట్లు ఏర్పాటు చేసిన అధికారులు4 నెలల్లో రూ.5.73 కోట్ల ఆదాయంవినియోగదారులకు అందించిన 6.60 లక్షల �
మర్కూక్ మండలంలో మొత్తం 1080 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరునేటికీ పూర్తయినవి 691త్వరలోనే రెండు గ్రామాల్లో గృహప్రవేశాలు మర్కూక్, నవంబర్ 3: పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుం�
రామచంద్రాపురం : ఐటీఐలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ను సందర్శించారు. అనంతరం ఐటీఐలో ఉన్న సమస�
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాపన్నపేట, నవంబర్ 2 : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామా ల్లో ఏర్పాటు చేస�
ఏటా పెరుగుతున్న సీట్ల భర్తీ సంగారెడ్డి జిల్లాలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 4080 సీట్లకు గాను 3041 సీట్లు భర్తీ ఇప్పటికే పూర్తయిన దోస్త్ మూడో దశ ప్రవేశాలు సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 2 : ప్రభుత్వ కళాశాలల బల�