వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం రూ.30 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం జూన్లో మొదటి ఏడాది తరగతులు ప్రారంభించడమే లక్ష్యంగా పనులు 90వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో.. విశాలమైన గదులతో భవన నిర్మాణం పూ
న్యాయం కోరేవారికి న్యాయసేవాధికార సంస్థలు వేదికలు కావాలి పేదలకు న్యాయం దక్కుతుందన్న భరోసా కల్పించాలి న్యాయసేవలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి సంగారెడ్డి న్యాయ విజ్ఞాన సదస్సులో సుప్రీంకోర్టు న్యా�
సంగారెడ్డిలో కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం ఇద్దరు నిందితుల అరెస్టు సంగారెడ్డి, అక్టోబరు 23 : గంజాయి మత్తుకు అలవాటు పడిన వారిని అసరా చేసుకుని రవాణా చేస్తూ సొమ్ము చేసుకునేందుకు రెండు రోజుల క్రితం ముగ్గురు న
నేడు సంగారెడ్డిలో న్యాయ విజ్ఞాన సదస్సు అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగం హాజరుకానున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ పలు శాఖల ఆధ్వర్యం�
వాడి పడేసిన వస్తువులతో మోటర్ సైకిల్ తయారీ చార్జింగ్, పెట్రోల్తో నడిచేలా రూపకల్పన మూడు గంటల చార్జింగ్తో 40 కిలోమీటర్ల ప్రయాణం కరోనా నేర్పిన కొత్త ఆవిష్కరణ సంగారెడ్డి, అక్టోబర్ 23 : మదిలో ఆలోచన వస్తే వె
పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కలెక్టర్, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సంగారెడ్డి, అక్టోబర్ 21 : ఇంటర్మీయెట్ మొదటి సంవత్సరం పరీక్షలు కొవిడ్ �
మత్తు పదార్థాల కట్టడికి పకడ్బందీ చర్యలు గంజాయి సాగు,రవాణా, విక్రయాలపై ఇక ఉక్కుపాదం సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో సన్నద్ధమవుతున్న ఎక్సైజ్ శాఖ పోలీసులతో కలిసి సంయుక్త దాడులకు ప్రణాళిక ఏవోబీ �
న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ రేణుక సంగారెడ్డి, అక్టోబర్ 19 : ప్రతిఒక్కరికీ న్యాయ సేవలు అందించాలనే ధ్యేయంతో న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తున్నదని, చట్టం ముందు అందరూ సమానులే అని న్యాయ సేవాధికార �
ఎరువులు, విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు సంగారెడ్డి జిల్లాలో 1.42 లక్షల ఎకరాల్లో సాగు అంచనా 32,199 టన్నుల ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి.. తెలంగాణ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. పెట్టుబడి �
పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లండి వరంగల్ సభను విజయవంతం చేయాలి టీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంగారెడ్డి, దుబ్బాక నియోజక వర్గాల నేతలతో మంత్రి సమావేశం సంగారెడ్డి, అక్టోబర్ 18 (నమ
వయోపరిమితి సడలింపుతో సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు కొత్తగా 25,249 ‘ఆసరా’ అర్జీలు ఈ నెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ ఆసరా పింఛన్ వయస్సు 57 ఏండ్లుకు కుదించిన ప్రభుత్వం సంగారెడ్డి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష�
జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నది.. 9,15,645 మంది మొదటి డోస్ 6,78,255 .. రెండో డోస్ 2,37,390 మంది సంగారెడ్డి మున్సిపాలిటీ, అక్టోబర్ 18: ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా తీసుకొని రక్షణ పొందాలని ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ �
ఆరో వసంతంలోకి డివిజన్ ఆవిర్భావం నుంచి అభివృద్ధి పనులు మారుతున్న రూపురేఖలు జహీరాబాద్, అక్టోబర్ 17 : జహీరాబాద్ను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతవాసుల ఆక్షాంక్ష నెరవేరి ఐదేళ్లయి�