జహీరాబాద్ : మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ఈరన్నవాగు చెరువులో చేపపిల్లలన
కల్హేర్ : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని కల్హేర్, కృష్ణాపూర్, మిర్కాన్పేట్, రాంరెడ్డిపేట
ముగిసిన వానకాలం పంటల సాగు రైతులు దుక్కులు దున్ని సాగుకు సిద్ధం అందుబాటులో ఎరువులు, విత్తనాలు జహీరాబాద్, సెప్టెంబర్ 19 : వానకాలం పంటల సాగు ముగిసింది. పెసర, మినుము, సోయా పంటలు కోతలు ముగింపునకు వచ్చాయి. అక్టో�
సదాశివపేట : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఆపాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. ఆదివారం హైదరాబాద్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తెలంగాణ ఉద�
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్, సెప్టెంబర్ 18: కులవృత్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నిజాంపేటలో ఏర్పాటు చేసి�
డీఈఈలో మెరిసిన కావ్య రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో సంబురాలు కావ్యకు వెల్లువెత్తుతున్న అభినందనలు కంది, సెప్టెంబర్ 18 : సాధించాలనే తపన ఉంటే ఏదైనా సులభమని మరోసారి తేల్చి చ�
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ మెదక్, సెప్టెంబర్ 18 : 2022 జనవరిలో ఓటరు తుది జాబితా ప్రకటించే నాటికి ఎలాంటి తప్పిదాలు లేకుండా జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్
సంగారెడ్డి కలెక్టరేట్ : ఓటరు జాబితాలోని లాజికల్ తప్పులు, ఫామ్ 6, 6ఏ, 7, 8, 8ఏ పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్ జిల్లా కలెక్టర్కు సూచించారు
నారాయణఖేడ్ : కులవృత్తులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆయన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్లో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని
కోతుల ఆహార భద్రతకు ఆలోచిస్తున్న ప్రభుత్వం మాది : పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్ చెరు: కోతుల ఆహార భద్రతకు ఆలోచిస్తున్న ప్రభుత్వం మాదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శని
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 17 : స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వర్గాలు సమాజ సేవలో ముందుండాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. మెస్సర్స్ పార్కర్�
ఏడాకులపల్లిలో పత్తిలో అక్రమంగా సాగు పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారుల దాడులు 3వేల గంజాయి మొక్కలు ధ్వంసం గంజాయి విలువ మార్కెట్లో రూ. 5 కోట్లు జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ అశోక్కుమార్ వెల్లడి జహీరాబాద్/ఝరా
నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతన పట్టణ కమిటీ పని చేయాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన టీఆర్ఎస్ పట్టణ కమిట