సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మళ్లీ కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. సాగు, తాగునీరు లేక రైతులు, ప్రజలు గోసపడుతున్నారు. ఈ ప్రాంతంలోని చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర�
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ పరిసరాలు కంపుకొడుతున్నాయి. ఆలయానికి తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు, ప్రముఖులు దర్శ�
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని కొండారెడ్డిపల్లిలో వందలాది రైతు కుటుంబాలు సింగూరు వరద కాల్వను నమ్ముకునే వ్యవసాయం చేస్తున్నాయి. ఈ గ్రామంలో ఈ యాసంగిలో 600 ఎకరాల్లో రైతులు వరి పంట వేశారు. మరికొద్ది రోజు�
జహీరాబాద్ పట్టణానికి చెందిన ఎలుగొండ భార్గవీ క్యారం బోర్డు పోటీలో బంగారు పత కాన్ని సాధించింది. స్ధానిక పట్టణానికి చెందిన ఎలుగొండ భార్గవీ తమిళనాడులోని తిరుచి ఐఐఐటీలో చదువుకుంటుంది.
అనుమానాస్పద స్థితిలో ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా నేలకొండపల్లి మండలం మ
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను సోమవారం జర్మనీలోని పలు విశ్వవిద్యాలయాల అధిపతులు, అకడమిక్ ఎక్చేంజ్ సర్వీస్కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది. జర్మనీ బృందం ప్రతినిధి జ�
సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ బదిలీఅయ్యారు. ప్రభుత్వం 21మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీ రూపేశ్ను హైదరాబాద్లోని యాంటీనార్కోట
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ న్యూఢిల్లీ సహకారంతో సైన్స్ కమ్యూనికేషన్పై ఐదు రోజల వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత�
ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరాలో ముంబయి జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. మునిపల్లి ఎస్సై రాజేశ్ నాయక్ వివరాల ప�
వారణాసి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్కు చెందిన ఇరిగేషన్ డీఈ
బీటెక్, పీజీ, ఎంబీఏ చదువులు చదివిన వారే కాదు స్వయం ఉపాధి శిక్షణ పొంది ఉపాధి పొందుతున్న వారు కూడా రూ.15 నుంచి రూ.50 వేలు అంతకుపైగా డబ్బులు సంపాదించవచ్చని రుజువు చేస్తూ నిరుద్యోగ యువతీ యువకుల్లో ఆత్మవిశ్వాసా�
చిట్కుల్ గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం పటాన్చెరు మండలం చిట్కుల్లో కలెక్టర్ శరత్ ఆకస్మికంగా రావడంతో కంటివెలుగు సిబ్బంద