జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవసరమైన మేరకు నీటి సరఫరా జరగాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ కింద పె�
నేటి అభినవ గాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కొండాపూర్ మండలం లో అనంతసాగర్, సైదాపూర్, మారేపల్లి, మాచేపల్లి, దొబ్బకుంట, శివన్నగూ�
పేరుకు జాతీయ రహదారులు.. నిర్వహణ లేక నిత్యం ప్రమాదాలే..! సంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే రెండు జాతీయ రహదారులను చూస్తే ఇవి హైవేలేనా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. ముఖ్యంగా 65వ నేషనల్ హైవేపై ఉన్న గుంతలను చూ�
లోకకల్యాణం కోసం బ్రాహ్మణులంతా ఏకమై రుద్రసహిత శతచండీ మహాయాగాన్ని నిర్వహించడం సంతోషంగా ఉన్నదని శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ కాకతీయనగర్ కాలనీలో ఉన్న సీతార�
చలికాలం ప్రారంభంలోనే దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఉదయం 5:30గంటల నుంచి జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో రెండు గంటల పాటు పొగమం�
రాష్ట్రంలోనే పరిశ్రమలకు పెట్టుబడుల ధామంగా మారుతున్నది సంగారెడ్డి జిల్లా. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవే�
జిల్లాలో 2లక్షల 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వ చ్చే అవకాశం ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లు సజావు గా జరగాలని అధికారులన�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని వంగ్దాల్ గైరాన్తండాలో ఒకప్పుడు తాగునీటి కోసం హైరానా పడేవారు. గ్రామస్తులు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరంలోని వాగుకు వెళ్లి నీటిని తెచ్చుకునేవారు.
బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు మంగళవారం భెల్లో జరిగాయి. కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా, అందులో అధ్యక్షుడు, కార్యదర్శి, ఇద్దరు డైరెక్టర్లను �
సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. శనివారం రోజంతా వర్షం కురుస్తూనే ఉన్నది. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
నేడు జరుగనున్న గ్రూప్-1 పరీక్ష నిర్వహణ కోసం సంగారెడ్డి జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు ఎలాంటి పొరపాట్లు లేకుండా జరిగేలా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ
సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా కార్పొరేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ యాజమాన్యాల తీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో 8వ జోనల్ స్థాయి క్రీడాపో�