Illegal Sand Mining | నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కృష్ణా నదిలో రాత్రి వేళలో అక్రమంగా ఇసుక రవాణా జోరందుకుంది. కృష్ణా మండల పరిధిలోని ముడుమాల్, వాసునగర్, ఓంకార మఠం, గురుజాల్, సమీప దూరంలోని ఉన్న కృష్ణానదిలో దర్జ
Annaram Barrage | అన్నారం బరాజ్ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారనే వార్తలు అవాస్తమని సాగు నీటిపారుదల శాఖ సోమవారం ఒక ప్రకటన ద్వారాస్పష్టంచేసింది.
Kaleshwaram | మరమ్మతుల మాటున కాళేశ్వరంలో ఇసుక దందా మొదలైంది. ప్రాజెక్టు అడ్డాగా ఇసుకాసురులు తిష్టవేసి బరాజ్లను ఆనుకుని వేసిన ఇసుకమేటలను మింగేస్తున్నారు.
Sand Mafia | సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్ గ్రామ శివారులో కొందరు ఇసుకాసురులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యల్లో ట్రాక్టర నిండా మట్టిని తీసుకెళ్లి �
Sand Mafia | కరీంనగర్ జిల్లాలో ఇసుక దందాకు అడ్డులేకుండా పోతున్నది. అనుమతి ఒకచోట ఉంటే.. మరోచోట నుంచి అక్రమ రవాణా సాగుతున్నది. వీణవంక మండలం చల్లూరులో ఇసుక క్వారీకి అనుమతి ఉంటే.. ఇప్పలపల్లి గ్రామ శివారులో ఇసుక తోడే�
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నుంచి యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఇసుక వ్యాపారం మూడు పువ్వు లు.. ఆరు కాయలుగా సాగుతూ కాసుల వర్షం కురి�
Sand Mining | ‘ట్రాక్టర్ట ఓనర్లు, డ్రైవర్లు అందరికీ నమస్కారం. దయచేసి నేను ఒకటే చెప్తున్న. ఇప్పటికే మెసేజ్ పెట్టి మూడు రోజులవుతున్నది. మీరు ఫోన్పే అయినా కొట్టండి. క్యాష్ అయినా తెచ్చి ఇయ్యండి. ఇయ్యాల లాస్ట్ రోజ�
Bhupalapally | ఒక్కో లారీకి రూ.4,500 చొప్పున రోజుకు 550 లారీలు.. మొత్తం రూ.24.75 లక్షలు. ఇది ఇసుక క్వారీల్లో గుత్తేదారుల ఒక రోజు అక్రమ ఆదాయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇసుక రీచుల్లో ఈ వసూళ్ల దందా బహిరంగంగానే కొనసాగుతున్
వికారాబాద్ జిల్లా కాగ్నానది పరీవాహక ప్రాంతం, శివసాగర్ నుంచి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. యాలాల మండలం నుంచే లక్షల క్యూబిక్ మీటర్లలో ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు
రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదని, పక్కా మాఫియా పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేసిన దుండగులు.. నేడు
అధికార పార్టీ నాయకులతో అధికారులు కుమ్మక్కయ్యారు. టిప్పర్లు, హిటాచీలు సీజ్ చేయాలి.. గరిబోళ్లు ఇల్లు కుట్టుకునేందుకు ట్రాక్టర్లో ఇసుక తేస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తారు. రాత్రనక, పగలనక టిప్పర్లలో అక్రమం�
తనుగుల చెక్ డ్యాం పేల్చివేత ఇసుక మాఫియాలోని కాంగ్రెస్ గూండాల పనేనని, తక్షణమే దోషులను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలు పక్కన పెట్ట