పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత ఇసుక మాఫియాకు వరంగా మారింది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి, నంగునూరు మండలం ఖాతా గ్రామాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్డ్యామ్ ఇప్పుడు ఇసుక మాఫియా చేత�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో కొందరు వ్యాపారులు అడ్డదారిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు శివారులో ప్రవహిస్తున్న పెద్దవాగు నుంచి రాత్రి పగలూ తేడా లేకుండా దర్జాగా ఇసుకను తరలి
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఇసుక వ్యాపారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.అధికార పార్టీ అండతో సీజ్ చేసిన ఇసుక డంపులనే మాయంచేశారు. పట్టపగలే జేసీబీలు, ట్రాక్టర్లతో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము
అధికారుల అండతో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది. రాత్రిపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఊకచెట్టు వాగును తోడేస్తున్నారు. ఈ విషయంపై రైతులు, ప్రజలు నెత్తినోరు కొట్టుకున్నా.. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లే
Illegal Sand Mining | నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కృష్ణా నదిలో రాత్రి వేళలో అక్రమంగా ఇసుక రవాణా జోరందుకుంది. కృష్ణా మండల పరిధిలోని ముడుమాల్, వాసునగర్, ఓంకార మఠం, గురుజాల్, సమీప దూరంలోని ఉన్న కృష్ణానదిలో దర్జ
Annaram Barrage | అన్నారం బరాజ్ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారనే వార్తలు అవాస్తమని సాగు నీటిపారుదల శాఖ సోమవారం ఒక ప్రకటన ద్వారాస్పష్టంచేసింది.
Kaleshwaram | మరమ్మతుల మాటున కాళేశ్వరంలో ఇసుక దందా మొదలైంది. ప్రాజెక్టు అడ్డాగా ఇసుకాసురులు తిష్టవేసి బరాజ్లను ఆనుకుని వేసిన ఇసుకమేటలను మింగేస్తున్నారు.
Sand Mafia | సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్ గ్రామ శివారులో కొందరు ఇసుకాసురులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యల్లో ట్రాక్టర నిండా మట్టిని తీసుకెళ్లి �
Sand Mafia | కరీంనగర్ జిల్లాలో ఇసుక దందాకు అడ్డులేకుండా పోతున్నది. అనుమతి ఒకచోట ఉంటే.. మరోచోట నుంచి అక్రమ రవాణా సాగుతున్నది. వీణవంక మండలం చల్లూరులో ఇసుక క్వారీకి అనుమతి ఉంటే.. ఇప్పలపల్లి గ్రామ శివారులో ఇసుక తోడే�
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నుంచి యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఇసుక వ్యాపారం మూడు పువ్వు లు.. ఆరు కాయలుగా సాగుతూ కాసుల వర్షం కురి�
Sand Mining | ‘ట్రాక్టర్ట ఓనర్లు, డ్రైవర్లు అందరికీ నమస్కారం. దయచేసి నేను ఒకటే చెప్తున్న. ఇప్పటికే మెసేజ్ పెట్టి మూడు రోజులవుతున్నది. మీరు ఫోన్పే అయినా కొట్టండి. క్యాష్ అయినా తెచ్చి ఇయ్యండి. ఇయ్యాల లాస్ట్ రోజ�
Bhupalapally | ఒక్కో లారీకి రూ.4,500 చొప్పున రోజుకు 550 లారీలు.. మొత్తం రూ.24.75 లక్షలు. ఇది ఇసుక క్వారీల్లో గుత్తేదారుల ఒక రోజు అక్రమ ఆదాయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇసుక రీచుల్లో ఈ వసూళ్ల దందా బహిరంగంగానే కొనసాగుతున్
వికారాబాద్ జిల్లా కాగ్నానది పరీవాహక ప్రాంతం, శివసాగర్ నుంచి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. యాలాల మండలం నుంచే లక్షల క్యూబిక్ మీటర్లలో ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు