బాల్కొండ నియోజకవర్గంలో ఇసుకాసురుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతున్నది. అధికార యంత్రాంగం కళ్లు మూసుకోవడంతో అక్రమ దందాకు ఎదు రే లేకుండా పోతున్నది. ఇసుక ఇక్రమ రవాణా విషయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్గా ఉ�
చొప్పదండి నియోజకవర్గంలో అక్రమారులది ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతున్నదని, మట్టి మాఫియా చేతిలో చెరువులు విధ్వంసానికి గురవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన గంగాధర మ�
మట్టి మాఫియా చేతిలో చొప్పదండి నియోజకవర్గం లోని చెరువులు విధ్వంసానికి గురవుతున్నాయని, అధికార పార్టీ అండదండలు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులకు ఆడిందే ఆట.. పాడింది పాటగా సాగుతోందని మాజీ ఎమ్మ�
వాగులను ఇసుక దొంగలు చెరబడుతున్నారు. ‘మన ఇసుక వాహనం’ పేరిట దొరల్లాగా చెలరేగిపోతున్నారు. నామమాత్రపు అనుమతులు పొంది ఇష్టారీతిన ఇసుక రీచ్లు ఏర్పాటు చేస్తున్నారు.
‘దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలిచి.. రెండున్నరేండ్లలోనే కొల్లూరులో రూ.వంద కోట్లు పెట్టి ఆస్తులు కొన్నవా? లేదా? అంత డబ్బు ఎలా సంపాదించావు? నీ అవినీతి చిట్టా విప్పుతా.. కూకట్పల్లి బాంబు నా చేతుల్లో ఉంది బిడ్డా.. జ�
బూర్గంపహాడ్ మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకుంటూ అధికారి, ప్రజాప్రతినిధి అని తేడా లేకుండా ఇసుక మాఫియా దాడులకు తెగబడుతోంది. ఇటీవల కాలంలో రె�
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత ఇసుక మాఫియాకు వరంగా మారింది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి, నంగునూరు మండలం ఖాతా గ్రామాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్డ్యామ్ ఇప్పుడు ఇసుక మాఫియా చేత�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో కొందరు వ్యాపారులు అడ్డదారిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు శివారులో ప్రవహిస్తున్న పెద్దవాగు నుంచి రాత్రి పగలూ తేడా లేకుండా దర్జాగా ఇసుకను తరలి
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఇసుక వ్యాపారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.అధికార పార్టీ అండతో సీజ్ చేసిన ఇసుక డంపులనే మాయంచేశారు. పట్టపగలే జేసీబీలు, ట్రాక్టర్లతో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము
అధికారుల అండతో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది. రాత్రిపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఊకచెట్టు వాగును తోడేస్తున్నారు. ఈ విషయంపై రైతులు, ప్రజలు నెత్తినోరు కొట్టుకున్నా.. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లే
Illegal Sand Mining | నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కృష్ణా నదిలో రాత్రి వేళలో అక్రమంగా ఇసుక రవాణా జోరందుకుంది. కృష్ణా మండల పరిధిలోని ముడుమాల్, వాసునగర్, ఓంకార మఠం, గురుజాల్, సమీప దూరంలోని ఉన్న కృష్ణానదిలో దర్జ