మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారులోని దుందుభీ వాగు పరీవాహక ప్రాంతంలో నిల్వ ఉన్న ఇసుకను అక్రమంగా తరలించేందుకు కొందరు యత్నిస్తున్నారు.
మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూర పెళ్లి శివారులో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ లో సిబ్బందిపై అర్ధరాత్రి మద్యం సేవించిన ఇసుక అక్రమార్కు�
గోదావరి నది భూగర్భ జలాల ధ్వంసం కోసమే ఇసుక మాఫీయా డీ సిల్టింగ్ పేరుతో కుట్రలు పన్నుతున్నదని, గిరిజన సొసైటీలపై ఆధిపత్యం చెలాయించాలని చూసే అధికార పార్టీ నేతలపై పోరాటం తప్పదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షు�
ఇసుక మాఫియా సూత్రధారులను బయటకు లాగాలని రాష్ట్ర రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ�
Police Complaint | అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటే అంతుచూస్తామని బెదిరించిన ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కృష్ణా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తోడేస్తున్నది. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నది. జిల్లాలో ఇసుక లభ్యమయ్యే యా లాల, తాండూరు, బషీరాబాద్ మండలాల నుంచి అక్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచెర్ల మానేరు నదిలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. పగలు, రాత్రి అనే తేడా లే కుండా అందిన కాడికి దోచుకుంన్నది.
పెద్దపల్లి నియోజకవర్గంలో మట్టి మాఫియాను అరికట్టడం, వడ్ల కొనుగోలులో తరుగు దోపిడీని నియంత్రించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి విమర్శి
బాల్కొండ నియోజకవర్గంలో ఇసుకాసురుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతున్నది. అధికార యంత్రాంగం కళ్లు మూసుకోవడంతో అక్రమ దందాకు ఎదు రే లేకుండా పోతున్నది. ఇసుక ఇక్రమ రవాణా విషయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్గా ఉ�
చొప్పదండి నియోజకవర్గంలో అక్రమారులది ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతున్నదని, మట్టి మాఫియా చేతిలో చెరువులు విధ్వంసానికి గురవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన గంగాధర మ�
మట్టి మాఫియా చేతిలో చొప్పదండి నియోజకవర్గం లోని చెరువులు విధ్వంసానికి గురవుతున్నాయని, అధికార పార్టీ అండదండలు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులకు ఆడిందే ఆట.. పాడింది పాటగా సాగుతోందని మాజీ ఎమ్మ�
వాగులను ఇసుక దొంగలు చెరబడుతున్నారు. ‘మన ఇసుక వాహనం’ పేరిట దొరల్లాగా చెలరేగిపోతున్నారు. నామమాత్రపు అనుమతులు పొంది ఇష్టారీతిన ఇసుక రీచ్లు ఏర్పాటు చేస్తున్నారు.
‘దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలిచి.. రెండున్నరేండ్లలోనే కొల్లూరులో రూ.వంద కోట్లు పెట్టి ఆస్తులు కొన్నవా? లేదా? అంత డబ్బు ఎలా సంపాదించావు? నీ అవినీతి చిట్టా విప్పుతా.. కూకట్పల్లి బాంబు నా చేతుల్లో ఉంది బిడ్డా.. జ�