తాగు, సాగునీటి అవసరాల కోసం కరీంనగర్-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు నదిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించిన చెక్డ్యామ్ కూల్చివేతకు గురైంది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని మానేరు వాగులోని చెక్ డ్యాం శనివారం తెల్లవారుజాము వరకు కూలి ఉంది. ఇక్కడ 2022 సంవత్సరంలో రూ.19 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైత�
Sand Mafia | రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీజీఎండీసీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండలం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ ను సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు.
Sand Mafia | కృష్ణ మండల పరిధిలోని కాన్ దొడ్డి శివారులో ఉన్న అంజప్ప ఇటుక బట్టీలో లింగప్ప అనే వ్యక్తి రెండు ట్రిప్పర్లతో ఇసుక డంపు చేశాడు. ఈ విషయం రెవెన్యూ సిబ్బంది దృష్టికి వెళ్లడంతో ఆర్ఐ శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్�
Gandra Venkata Ramana Reddy | రాష్ట్రంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు.
Maneru Vagu trap | గట్టపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు లేబర్తో కలిసి ఇసుక తీసుకువెళ్లేందుకు మానేరు వాగుకు ఐదు ట్రాక్టర్లతో వెళ్లారు. అయితే వరద నీటి ప్రభావం ఎక్కువ కావడంతో ట్రాక్టర్లు, మనుషులు అందులో ఇర�
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమార్కులు ఎక్కడివారక్కడే దోచుకుంటున్నారు. పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని ఉద్దేశంతో అధికారులు ఇసుక, మట్టి విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పర్మిషన్ తీసుకుని చాటు ప్రదేశాల్లో డంప్ చేసి లారీల్లో ఆక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపనున్నట్లు యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం.శంకర్ హెచ్చరించారు.
కొండాపూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనుమతులు లేకుండానే మట్టి దొంగలు చెలరేగుతున్నారు. కొండాపూర్ మండల కేంద్రంలోని కొండాపూర్లో.. మల్కాపూర్లోని పెద్ద చెరువులో విపరీతం�
Jogulamba Gadwal | అలంపూర్ ఏరియాలో రోజురోజుకు మాఫియా రెచ్చిపోతుంది. ఎటువంటి అనుమతులు లేకున్నా మట్టి తరలింపులు.. ఇసుక తరలింపులు యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇవేమి సంబంధిత అధికారులకు కనిపించడం లేదు. ఏడాది క్రితం కల్ల�
పొరుగు రాష్ట్రం ఏపీ ఇసుకను ఉచితంగా ఇస్తుంటే మన రాష్ట్రం మాత్రం నూతన ఇసుక పాలసీ పేరుతో సజావుగా సాగుతున్న ప్రక్రియను మరింత జటిలం చేసింది. ఫలితంగా ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు రవాణాదారులకు కూడా గిట్ట
నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) మండలంలో ఇసుకాసురుల ఆగడాలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేన్నప్పటికీ రాత్రి సమయాల్లో ఇసుక రవాణా చేస్తూ జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో టిప్పర్లు తిప్పుతున్నారు.