బేల మండలం కాంగార్పూర్ పెన్గంగా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు సంబంధిం చి ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ‘నిండు గా నీళ్లు పడవలతో ఇసుక వెలికితీత’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. రాజకీయ అండదండలున్న కొంత మంది నాయకులు దీనినే ప్రధాన వృత్తిగా పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అప్పుడప్పుడూ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు
‘ఇసుక కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే ఇంటికే వస్తుంది’ అంటూ టీజీఎండీసీ అధికారులు చెప్తున్న మాటలు బూటకమని తేలిపోయింది. ఒక్కో లారీ ఇసుక బుకింగ్కు రూ. 6 వేల లంచం సమర్పించ�
నిమ్మపల్లి మోగా కంపెనీ ప్లాంట్ నుంచి గుట్టుగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జగిత్యాలకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్ అధికారుల కళ్లుగప్పి ఈ అక్రమ వ్యవహారానికి తెరలేపాడు.
ఇసుకను వాగుల నుంచి రాత్రి, వేకువజాము న లేదా సెలవు రోజుల్లో పలువురు అక్రమం గా రవాణా చేసి కాసులు సంపాదించుకునే వారు. కానీ, సిద్దిపేట జిల్లా చేర్యాల, ధూళిమిట్ట ప్రాంతాలకు చెందిన ఇసుకాసురులు తమ ైస్టెల్ను మార
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై ఇసుక మాఫియా దాడులకు పాల్పడిన ఘటన భీమ్గల్ మండలం బెజ్జోరాలో చోటుచేసుకున్నది. శుక్రవారం అర్ధరాత్రి బెజ్జోరా కప్పలవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న సమయంలో అదే ర�
మంచిర్యాలలో ఇసుక మాఫి యా విజృంభిస్తున్నది. రాత్రికిరాత్రే గోదావరి నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలించి వారికి అనుకూలమైన ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటున్నారు. 3 రోజుల వ్యవధిలోనే వందలాది ట్రాక్టర్ల ఇ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. నిబంధనలకు విరుద్ధంగా సిరిసిల్లలోని మానేరు వాగు, వేములవాడలోని మూలవాగుల్లో తవ్వుతున్నది. నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నది.
మంత్రి శ్రీధర్బాబు ఇసుక, మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అనుమతుల పేరిట మూలవాగు నుంచి నిత్యం వందల ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత సమయం దాటినా రవాణా చేస్తున్నది.
ప్రభుత్వం అనుమతులిచ్చిన చోట కాకుండా తమ ఊరి సరిహద్దులో ఇసుకను తవ్వి డంపులుగా పోయడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు కల్వకుర్తి మండలం గుండూరు గ్రామ ప్రజలు..
Murder | మధ్యప్రదేశ్లో ఇసుక మాఫియా అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకోవడం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడం వారి అలవాటుగా మారింది. తాజాగా షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఒక మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని పెద్దవాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరుల అండదండలు ఉన్నట్టు ప్రచారం జరుగుతు�