రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అనుమతుల పేరిట మూలవాగు నుంచి నిత్యం వందల ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత సమయం దాటినా రవాణా చేస్తున్నది.
ప్రభుత్వం అనుమతులిచ్చిన చోట కాకుండా తమ ఊరి సరిహద్దులో ఇసుకను తవ్వి డంపులుగా పోయడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు కల్వకుర్తి మండలం గుండూరు గ్రామ ప్రజలు..
Murder | మధ్యప్రదేశ్లో ఇసుక మాఫియా అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకోవడం, ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీయడం వారి అలవాటుగా మారింది. తాజాగా షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఒక మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని పెద్దవాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరుల అండదండలు ఉన్నట్టు ప్రచారం జరుగుతు�
Dead body | ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా ఇష్టారీతన వ్యవహరిస్తోందని రుజువు చేసే మరో ఘటన వెలుగుచూసింది. శ్మశానాలను కూడా వదలకుండా తవ్వేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తె
‘తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు’ అనే భర్తృహరి పద్యాన్ని ఇసుకాసురులు కంఠతా పట్టినట్టున్నారు. ఈ ఫొటోలో కనపడుతున్న దృశ్యం చూడండి.. చుట్టూ పెద్ద పెద్ద రాళ్లు.. మధ్యలో కాసింత దొడ్డు ఇసుక.. ఇంకేముందు ఇసుకైతే చాల�
అక్రమార్కులకు ఆకేరువాగు ఇసుక.. కాసుల పంటను కురిపిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా యథేచ్ఛగా నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో వరంగల్ నగరానికి ఇసుక రవాణా జరుగుతూనే ఉన్నది. వరంగల్-ఖమ్మం జాతీయ ర
ఇసుక మాఫియా పేట్రేగిపోతున్నది. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ నిలిచిపోవడంతో దళారులదే రాజ్యమైంది. రాత్రి పగలు తేడా లేకుండా దర్జాగా తరలిస్తూ అడ్డగోలు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లా�
రాష్ట్రంలో పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. హరితహారంలో జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సచి
తెలంగాణ-ఏపీ సరిహద్దులో పారుతున్న తుంగభద్ర నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాల అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Sand Mafia | ఇసుక మాఫియా రెచ్చిపోయింది. (Sand Mafia) అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిని ట్రాక్టర్తో తొక్కి చంపారు. మధ్యప్రదేశ్లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Bihar | ఓ ఎస్సైని ఇసుక మాఫియా ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తే అదేమీ కొత్త విషయం కాదంటూ బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటివి మామూలేనని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ�