ఇసుక మాఫియా పేట్రేగిపోతున్నది. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ నిలిచిపోవడంతో దళారులదే రాజ్యమైంది. రాత్రి పగలు తేడా లేకుండా దర్జాగా తరలిస్తూ అడ్డగోలు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లా�
రాష్ట్రంలో పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. హరితహారంలో జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సచి
తెలంగాణ-ఏపీ సరిహద్దులో పారుతున్న తుంగభద్ర నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాల అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Sand Mafia | ఇసుక మాఫియా రెచ్చిపోయింది. (Sand Mafia) అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిని ట్రాక్టర్తో తొక్కి చంపారు. మధ్యప్రదేశ్లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Bihar | ఓ ఎస్సైని ఇసుక మాఫియా ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తే అదేమీ కొత్త విషయం కాదంటూ బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటివి మామూలేనని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ�
sand mafia | ఇసుక మాఫియా (sand mafia) మరోసారి రెచ్చపోయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ను లారీతో తొక్కి చంపారు. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
గడ్డపోతారం పంచాయతీ కిష్టయ్యపల్లి శివారులో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూమిలోంచి గురువారం రాత్రి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా జిన్నారం ఎ
బీజేపీ నేత ఈటల రాజేందర్ అనుచరులు బరితెగిస్తున్నారు. ఆయన అండ చూసుకొని ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మానేరు వాగు నుంచి వందల ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. వీరికి కొందరు సర్పంచ్లు వత్తాసు పలుక�
శివ్వంపేట(మెదక్) : ఇసుక దిబ్బ కూలి ప్రమాదవాత్తూ ఇద్దరు కూలీలు దుర్మరణం చెందిన సంఘటన శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన �