మండలంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది. రాత్రి, పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతమంతా ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతూ మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూద�
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన కేసులు నమోదు చేయనున్నట్లు చేర్యాల సీఐ ఎల్. శ్రీను హెచ్చరించారు. శుక్రవారం ధూళిమిట్ట మండలంలోని జాలపల్లిలో పోలీసుల కళాకారుల ఆధ్వర్యంలో సామాజిక రుగ్మతలపై కళాజాతను ఏర్పాటు
Sand Mafia | ఎర్రవల్లి వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు గృహ నిర్మాణ సంస్థ విస్తరించడం దానికి తోడు బిల్డర్స్ అధిక డబ్బులు వెచ్చించి టిప్పర్ ఇసుక కొనుగోలు చేయడం ఇదే అదునుగా భావించిన టిప్పర్ యజమానులు భారీ మొత్తంలో �
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ సమీపంలోని దుందు భీ నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. అక్కడి చేరుకున్న రెవెన్యూ, మైనింగ్, పోలీసులతో సైతం
ఇసుక మాఫియా బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇసుక అక్రమంగా తరలించే క్రమంలో అడ్డువచ్చే వ్యక్తులపైకి వాహనాలను ఎక్కించేందుకు సైతం వెనుకాడడం లేదని తెలిసింది. గతంలో ప్రమాదాలెన్నో జరిగాయి. కొన్ని కావాలన్�
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తహసీల్దార్ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ మండలంలోని కొడిచర�
బూర్గంపహాడ్ మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. అక్రమార్కులందరూ మాఫియాగా ఏర్పడి రాత్రీ పగలూ తేడా లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తొలుత బెదిరింపులకు దిగుతున�
రెవెన్యూ ఇన్స్పెక్టర్పై ఇసుక మాఫియా ముఠా దాడి చేసింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకున్నది. రెవెన్యూ అధికారుల కథనం ప్రకారం.. బూర్గంపహాడ్ మండలంలోని సారపాకలో బ్రిడ్జి కింద శనివారం అర్ధరాత్రి సమయం�
KTR | తెలంగాణ వ్యాప్తంగా ఇసుక మాఫియా పెట్రేగి పోతోంది. వాగుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు ఇసుకను అక్రమం
బేల మండలం కాంగార్పూర్ పెన్గంగా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు సంబంధిం చి ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ‘నిండు గా నీళ్లు పడవలతో ఇసుక వెలికితీత’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. రాజకీయ అండదండలున్న కొంత మంది నాయకులు దీనినే ప్రధాన వృత్తిగా పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అప్పుడప్పుడూ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు
‘ఇసుక కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే ఇంటికే వస్తుంది’ అంటూ టీజీఎండీసీ అధికారులు చెప్తున్న మాటలు బూటకమని తేలిపోయింది. ఒక్కో లారీ ఇసుక బుకింగ్కు రూ. 6 వేల లంచం సమర్పించ�