దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బందికి జూలై నెల జీతాలు అందకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. అలాగే రిటైరైన ఉద్యోగులకు పెన్షన్లు కూడా జమ కాలేదు. విశ్వవిద్యాల
వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలిప్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నాగిరెడ్డిపేట ఎంపీడీవో గంగాధర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలోని 150 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,940 మంది గెస్ట్ లెక్చరర్ల వేతనాలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రికి గురువారం లేఖ రాశారు.
హామీలను విస్మరించడం, సమస్యలను పరిష్కరించకపోవడం, వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం, నెలల తరబడి పెండింగ్లో పెడుతుండడం, ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వంటి ప్రభుత్వ చర్యలపై కార్మిక�
Labourers Protest | నెలలు గడుస్తున్నా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 104 విభాగంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందిలోని కొందరిని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేశారు.
రాష్ట్రంలోని 66 వేల మంది అంగన్వాడీలు రెండు నెలలుగా వేతనాలు అందక అప్పులపాలు అవుతున్నారని, ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నదని రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆ�
Harish Rao | రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్ వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా..? నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్ వాడీలను వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుం
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ వరుసగా ఆరోసారి ఎలాంటి వేతనం అందుకోలేదు. 2008-09 నుంచి 2019-20 వరకు ప్రతియేటా రూ.15 కోట్ల వార్షిక రెమ్యునేషన్ అందుకున్న ముకేశ్.. 2020-21 నుంచి 2025-26 వరకు ఎలాంటి వేతనం తీసుకోలేదని సంస్థ వెల్లడ�
జిల్లా విద్యాశాఖలో పరిపాలనా వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. డీఈవో చైతన్య జైని 20 రోజులపాటు సెలవుపై వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం డీఈవో సెలవుపై వెళితే.. మరో అధికారికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలి. కాన�
Anganwadi | కాంగ్రెస్ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రూనాయక్ పేర్కొన్నారు.