Anganwadi | కాంగ్రెస్ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రూనాయక్ పేర్కొన్నారు.
ప్రతినెలా వేతనాలు ఆలస్యమవుతుండడంతో అంగన్వాడీ సిబ్బంది అరిగోసపడుతున్నారు. ఏప్రిల్ నెల ముగుస్తున్నా మార్చి వేతనాలు ఖాతాల్లో జమకాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఐసీడీఎస్ అధికారుల చుట్టూ తిరిగి వే�
ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై పక్షం రోజులకు ఒకసారి జీతం చెల్లించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రజల వ్యయాన్ని స్థిరీకరించి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది.
నిలోఫర్ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో నంబర్ 88ను అమలు చేస్తూ ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశాన్ని �
వేతనాలు రాక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీజీ రామ్జీ) సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో సతమతమవుతున్నారు. అప్పులు తెచ్చి కుటుంబాలను పోషించుకోవాల్సిన �
ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం అప్పలపై ఆధారపడుతున్నది. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సర్కార్ ఎందుకంత మంకు పట్టు పడుతుందదో అర్థ�
మోదీ సర్కార్ పాలనలో సైనికులకూ సకాలంలో జీతాలు అందడం లేదు. సైనిక దవాఖానాల్లో అంతులేని లోపాలు, సైనిక సిబ్బందికి జీతాల చెల్లింపులో జాప్యాలు, రక్షణ మౌలిక సదుపాయాల నిర్వహణలో వైఫల్యాలను తెలియచేస్తూ కంప్ట్రో�
బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషిచేసిందని, దేశంలో తొలిసారిగా ఇమామ్,మౌజమ్లకు వేతనాలు ఇచ్చిన మొట్టమొదటి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఆద�
సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించే సంప్రదాయం ఉండగా.. నెలలో రెండో వారం గడుస్తున్న ట్రై కార్పొరేషన్ల పరిధిలో కొందరు కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు అందలేదు..విభజన సమయంలో తలెత్తిన సాంకేతిక సమ�
రాష్ట్రంలో ఆయుష్ మిష న్ కింద కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తు న్న సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సాగు, తాగునీటితో పాటు పచ్చదనం పెంచి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేశారు.
IAS Salary | తెలంగాణలో భారీగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల భారం రాష్ట్ర ఖజానాను వణికిస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు (ఉదాహరణకు స్వ�