ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సాగు, తాగునీటితో పాటు పచ్చదనం పెంచి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేశారు.
IAS Salary | తెలంగాణలో భారీగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల భారం రాష్ట్ర ఖజానాను వణికిస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ క్లాస్-4 ఉద్యోగులు (ఉదాహరణకు స్వ�
ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు కుటుంబ పోషణ కోసం ఉపాధిహామీలో కూలి పనులకు వెళ్తున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది.
తమకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పస్తులుండాల్సి వస్తున్నదని సింగరేణి సంస్థ ఆర్జీ-3 పరిధి సెంటినరీకాలనీలోని నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులకు జీవో నంబర్ 60 ప్రకారం రూ.15వేల జీతాన్ని పెంచి వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప కార్యదర్శి ఎం నరసింహ, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూన�
UP govt withholds salaries | ఆస్తి వివరాలు వెల్లడించని ప్రభుత్వ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 68,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది.
Telangana | రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెకలా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక, ఏజెన్సీలు కనికరించక వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు రోడ్డున పడుతున్నారు.
రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 4-5 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆ పథకం రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎలబద్రి లింగయ్య మంత్రి సీతక్క ఎదుట వాపోయారు. తమ
మూడు నెలలుగా ఉస్మానియా దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో జీతాలు లేకపోయినా పస్తులుంటూ మరీ విధులు నిర్వరిస్తున్నామంటూ ఉద్యోగులు ఆవేదన చె�
వేతనాలు సకాలంలో అందకపోవడంతో హైదరాబాద్ మెట్రో రైలు భవన్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 వేలకు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, డిప్యూటేషన్పై వచ్చిన ఉద్యోగులు జీతాలు ఆలస్యమవ్వడంతో అవస్థలు �
పోలీస్, సాయుధ దళాలు, విపత్తు సంస్థలకు కీలకమైన సహాయక దళంగా పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమా నికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పెద్ద పీట వేసిందని, ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్ హోంగార్డ�