Telangana | రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెకలా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక, ఏజెన్సీలు కనికరించక వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు రోడ్డున పడుతున్నారు.
రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 4-5 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆ పథకం రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎలబద్రి లింగయ్య మంత్రి సీతక్క ఎదుట వాపోయారు. తమ
మూడు నెలలుగా ఉస్మానియా దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో జీతాలు లేకపోయినా పస్తులుంటూ మరీ విధులు నిర్వరిస్తున్నామంటూ ఉద్యోగులు ఆవేదన చె�
వేతనాలు సకాలంలో అందకపోవడంతో హైదరాబాద్ మెట్రో రైలు భవన్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 వేలకు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, డిప్యూటేషన్పై వచ్చిన ఉద్యోగులు జీతాలు ఆలస్యమవ్వడంతో అవస్థలు �
పోలీస్, సాయుధ దళాలు, విపత్తు సంస్థలకు కీలకమైన సహాయక దళంగా పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమా నికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పెద్ద పీట వేసిందని, ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్ హోంగార్డ�
CRTs Salaries | సమగ్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సీఆర్టీలకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్�
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రెండు రోజుల్లో వేతనాలను చెల్లిస్తామని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారని యూనియన్ నేతలు వెల్లడించారు.