పోలీస్, సాయుధ దళాలు, విపత్తు సంస్థలకు కీలకమైన సహాయక దళంగా పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమా నికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పెద్ద పీట వేసిందని, ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్ హోంగార్డ�
CRTs Salaries | సమగ్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సీఆర్టీలకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్�
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రెండు రోజుల్లో వేతనాలను చెల్లిస్తామని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారని యూనియన్ నేతలు వెల్లడించారు.
ప్రభుత్వమేమో కంటిన్యుయేషన్ ఆర్డర్లు ఇవ్వకుండా నెలల తరబడి మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆర్డర్ లేకుంటే జీతాలు ఇచ్చేది లేదని ఆర్థికశాఖ తెగేసి చెబుతున్నది. వెరసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు మధ్యన
మూగ జీవాలకు సేవలందిస్తున్న 1962 ఉద్యోగులకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 36 మందికి ఏడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. పాడి సంపద పరిరక్షణ కోసం 2017లో బీఆర్ఎస్ �
తమకు జీతాలను సకాలంలో చెల్లించాలని కోరుతూ నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖాన సిబ్బంది శుక్రవారం భోజన విరామ సమయంలో ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని శుక్రవారం కోరుట్ల ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వివిధ పథకాల కింద చెల్లించాల్సిన వాటితో పాటు, ఇతర వర్గాలకు ప్రభుత్వం ఏకంగా రూ.1.16 లక్షల కోట్లు బాకీ పడింది.