ఎండ నీడను జూసే
మా అమ్మమ్మ పొద్దు చెప్పేది...
ఓ పక్క పొయ్యికాడ అన్నమండుకుంటనే
ఇంకో పక్క సల్ల జేస్కచ్చేది...
అంటింట్ల తడ్కకు ఎనుకులాడకుండా
సూది గుచ్చిపెట్టేది...
అతను మెట్లెక్కి కప్పు పైకి పాకాడు
గూన పెంకుల్ని ఒక్కొక్కటిగా తీసి ఏదో వెతుకుతున్నాడు
కాసేపు వెతుకులాట
తర్వాత దిగి ఇంటి దొడ్డి గుమ్మం వైపుకి
ప్రవాహంలా సాగి..
మద్దికుంట లక్ష్మణ్ మొదటి కవితా సంపుటి ‘వర్గమూలం’. 60 ఏండ్ల జీవితం 30 కవితలుగా విచ్చుకున్నది. పలుగురాళ్ల మీద నడిచిన పాదాలు ప్రాపంచిక దృక్పథాన్ని వీరికి అందించాయి. చదివిన చదువు జరుగుతున్న పరిణామాలను పట్టుక
కౌమారంలోనే అర్థగౌరవ కవితాగరిమ: భారవి కౌమార దశ నుంచే అర్థవంత శ్లోకాలు రాస్తూ పండిత ప్రశంసలు పొందుతుండేవాడు. భారవి తండ్రి మాత్రం చిన్నవాడైన తన కొడుకు రాసే కవిత్వం మెచ్చుకోదగినది కాదనీ పండితులకు చెప్పడంత�
తూరుపున వేకువ కళ్ళు
తెరుచుకుంది
కలల తలుపులకు తాళాలు వేసి
మస్తిష్కం మేల్కొంది
సౌందర్యాన్ని పూయిస్తున్న వాతావరణంలో
గాలి చిలిపి పరుగులు తీస్తుంది
ఆలోచనల లోయల్లో పచ్చని
లేత ఆకులు రెపరెపలాడాయి
సెరొటోని
ఒక నిశాదుడు క్రౌంచ పక్షుల జంటలోని మగ పక్షిని చంపాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి చలించిపోయి నిషాద శ్లోకాన్ని అలవోకగా చెప్పాడని ‘శోకాత్ శ్లోకత్వ మాగతః’ అని లోక ప్రసిద్ధి.