ఆయన కవిత్వంలో ఒక చమత్కారం ఉంటుంది. ఆయన మాటల్లో ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. అప్పుడే ఆశువుగా ఒక పద్యం చెప్తారు. వెంటనే గమ్మత్తయిన ఒక ఛలోక్తి విసురుతారు.
కోపం తగది కొడుకా!
కోపగించుకుంట వోతుంటె ఎవలు దగ్గరైతరు?
గుడ్లు దీసుడు..పండ్లు గొర్కుడు..
మీది మీది కచ్చుడు ఎందుకు మంచిదంటవు?
ఎంత ఉర్మి ఉర్మి జూసినా
మాటకు భయపడే కాలం ఎక్కడిది?
మాట అన్నప్పుడు మాట వడాల్సిందే!
సారు కొన్ని నవ్వులు
మా గుడిసెలకు కూడా ఇయ్యండి
ఎంతకాలం ఈ చీకట్లో బతుకమంటారు
ఎన్నో ఏండ్ల నుంచి దుఃఖపు నీళ్లలో
తడుస్తూ ఉన్నాము
బీదరికపు ముళ్లతో సావాసం చేస్తున్నాము
సినారె లకుమ కర్పూర వసంతరాయలు కావ్యం లోనిది. ఇదొక కథాకావ్యం. ఈ కావ్యం ఆయన 1957లో రాశారు. ఇందులో ముఖ్యపాత్ర లకుమ. లకుమ తెలుగు సాహిత్యంలో విలక్షణమైన కావ్యనాయిక. ఇది చారిత్రాత్మకమైన పరిస్థితుల నేపథ్యంలో రాసిన క�
అమెరికాలోని టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో, రోజంతా ఖాళీగా వుండే ఓ లోకల్ రైల్వే స్టేషన్ అది. ఇద్దరు పెద్దమనుషులు చేతిలో పేపర్లతో, ప్లాట్ఫామ్ పైకి వచ్చారు.
అర్ధరాత్రి నిశ్శబ్దంలో
మనసు తలుపు మెల్లగా
తెరుచుకుంటుంది
అది సిమెంటు ఇటుకలతో
కట్టిన భవనం కాదు
జ్ఞాపకాలతో కట్టిన
అంతర్ముఖ ప్రాంగణం
అక్కడ ఒక పుస్తకాల
బీరువా కనబడుతుంది
దాంట్లో వందలకొద్దీ
దుమ్మూ ధూళి
వేసవి ఉదయం మేల్కోవటం నాకు ఎంతో ఇష్టం
అన్ని చెట్ల మీద పక్షులు గానం చేస్తుంటే..
ఎక్కడో దూరాన శంఖాన్ని పూరిస్తూ వేటగాడు
శూన్యాకాశాన్ని పాటలతో
నింపుతున్న ఆకాశ విహంగం
ఆహా! ఎంత మధురోదయం