దేవులపల్లి రామానుజరావు ఓ విలక్షణ సాహితీ స్రష్ట. అనేక ఉన్నత పదవులను అలంకరించినా భేషజాలు లేని నిరాడంబర వ్యక్తిత్వం. సారస్వత పరిషత్తును శ్వాసగా చేసుకొని జీవించిన సారస్వత మూర్తి. రామానుజరావు అనేక పుస్తకాల�
తెలంగాణ పోరాటాల గడ్డ. నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఆ తర్వాత భూస్వాములపై జరిగిన శ్రామిక, రైతు పోరాటాలు చరిత్రలో నిలిచాయి. స్వతంత్ర భారతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అందరూ చూశారు.
గోదావరి సజీవధారగా తెలంగాణ సీమకు భాగ్యదాయినిగా మారి కాళేశ్వరం మొదలు అనేక ప్రాజెక్ట్లతో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను శ్లాఘిస్తూ, నీటికష్టాలు, కన్నీళ్లు తెలిసిన కవి కనుక తమ తండ్రి తాతలు ఊహించని గోద�
ఇద్దరి మధ్యన నదులు నిర్జీవమైనప్పుడు
కలిసి పారిన నదుల నుంచి కాపిచ్చుక నీళ్లు తెచ్చి సజీవం చేసుకోవాలి
అగ్ని గుండాలను ఎవరు ఇష్టపడతారు మేఘాలు పంపిన తడిని తప్ప
ఎండ నీడను జూసే
మా అమ్మమ్మ పొద్దు చెప్పేది...
ఓ పక్క పొయ్యికాడ అన్నమండుకుంటనే
ఇంకో పక్క సల్ల జేస్కచ్చేది...
అంటింట్ల తడ్కకు ఎనుకులాడకుండా
సూది గుచ్చిపెట్టేది...
అతను మెట్లెక్కి కప్పు పైకి పాకాడు
గూన పెంకుల్ని ఒక్కొక్కటిగా తీసి ఏదో వెతుకుతున్నాడు
కాసేపు వెతుకులాట
తర్వాత దిగి ఇంటి దొడ్డి గుమ్మం వైపుకి
ప్రవాహంలా సాగి..