కొన్ని సాహిత్య సాధనాలు ఎట్లాంటివంటే, అవి రచనలో అంతటా సమానంగా (uniformly, evenly) వ్యాపించి ఉంటాయి, ఉండాలి కూడా. అలా లేనప్పుడు అవి వాటి నిర్వచనాలకు లొంగవు. అలెగరి రచన కొన్ని వాక్యాలకే పరిమితం అయి వుండదు, ఉండకూడదు. చైతన్
చాలా అందమైన ముఖచిత్రం. కవి మనసును దండెంగా కట్టారు. దానిపై మూడు పక్షులను, అదే త్రివేణిలను కూర్చోబెట్టారు. ఆ మూడు గంగా, యమునా, సరస్వతిలా ప్రవహిస్తూ వెళ్లాయి. కవిత్వం అనేది ఒక స్వాప్నిక ప్రక్రియ.
అమ్మాయి అవనికి వెన్నెల
ఆడబిడ్డ హరిత కాంతి
హద్దులను సరిహద్దులను దాటి
ఆకాశాన అరుంధతై వెలిసింది
గంగ కృష్ణా గోదావరి కావేరి నర్మదా
నదులు కూడా
ఒక ఊరు బిడ్డలే ఒకింటి కూతుళ్ళే
అమ్మ నాయిన బిడ్డలే
దేవులపల్లి రామానుజరావు ఓ విలక్షణ సాహితీ స్రష్ట. అనేక ఉన్నత పదవులను అలంకరించినా భేషజాలు లేని నిరాడంబర వ్యక్తిత్వం. సారస్వత పరిషత్తును శ్వాసగా చేసుకొని జీవించిన సారస్వత మూర్తి. రామానుజరావు అనేక పుస్తకాల�
తెలంగాణ పోరాటాల గడ్డ. నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఆ తర్వాత భూస్వాములపై జరిగిన శ్రామిక, రైతు పోరాటాలు చరిత్రలో నిలిచాయి. స్వతంత్ర భారతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అందరూ చూశారు.
గోదావరి సజీవధారగా తెలంగాణ సీమకు భాగ్యదాయినిగా మారి కాళేశ్వరం మొదలు అనేక ప్రాజెక్ట్లతో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను శ్లాఘిస్తూ, నీటికష్టాలు, కన్నీళ్లు తెలిసిన కవి కనుక తమ తండ్రి తాతలు ఊహించని గోద�
ఇద్దరి మధ్యన నదులు నిర్జీవమైనప్పుడు
కలిసి పారిన నదుల నుంచి కాపిచ్చుక నీళ్లు తెచ్చి సజీవం చేసుకోవాలి
అగ్ని గుండాలను ఎవరు ఇష్టపడతారు మేఘాలు పంపిన తడిని తప్ప