తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడినా కళలు, సాంస్కృతిక వైభవానికి కొదువ లేదు. ఆధునిక సమాజానికి దూరంగా ఉన్నా మౌఖిక, సాంప్రదాయిక కళారూపాలను స్థానిక సామాన్య ప్రజలు కాపాడుతూ వస్తున్న
‘రఘువీర్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాం రాజా కాళోజీ’ అంటే ఎవరో, తెలిసినవాళ్లు ఒక్కసారి చేతుల్లేపండి ప్లీజ్! అయ్యో-మిమ్మల్ని లెక్కపెట్టడానికి రెండు చేతుల వేళ్ల అవసరం కూడా పడదు కదా! ఆల్రైట్- ‘ప్రజాకవి’
కవిత్వంలో వ్యక్తీకరణకు రకరకాల శైలులు ఉంటాయి. అయితే కవి తన వ్యక్తీకరణకు తగిన శైలిని ఎన్నుకున్నప్పుడు అతని కవిత్వం సఫలీకృతమై పాఠకుడికి చేరుతుంది. ఇక్కడ ఏటూరి నాగేంద్రరావు తాత్విక మార్మికతకు నైరూప్య వ్యక
తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో పాలపిట్ట, మయూఖ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లుట్ల రమాదేవి రచించిన ‘డి. కామేశ్వరి కథల్లో స్త్రీల సంవేదనలు’, కొండపల్లి నీహారిణి రచించిన ‘కథా సుజాతం’ ముదిగంటి సుజాతరెడ్డి క�
తా॥ కొందరు అజ్ఞానం వలన నష్టపోతారు. ప్రమాదవశాత్తు కొందరు నష్టపోతారు. కొందరు నేనే గొప్ప జ్ఞానిననే భ్రమలో పడి నష్టపోతారు. నాస్తికభావాల చేత మరికొందరు నష్టపోతారు.
స్త్రీలు ఏదో ఒక రంగంలోనైనా రాణించటానికి పరిమితమైన అవకాశాలున్న కాలమది; అవును-నూరేండ్లకు పూర్వపు రోజులవి! ఆ రోజుల్లోనే కవయిత్రి, కథానికల రచయిత్రి, సామాజిక సంస్కర్త, రాజకీయవేత్తగా ప్రకాశించిన బహుముఖ ప్రజ్�
ఆయన కవిత్వంలో ఒక చమత్కారం ఉంటుంది. ఆయన మాటల్లో ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. అప్పుడే ఆశువుగా ఒక పద్యం చెప్తారు. వెంటనే గమ్మత్తయిన ఒక ఛలోక్తి విసురుతారు.
కోపం తగది కొడుకా!
కోపగించుకుంట వోతుంటె ఎవలు దగ్గరైతరు?
గుడ్లు దీసుడు..పండ్లు గొర్కుడు..
మీది మీది కచ్చుడు ఎందుకు మంచిదంటవు?
ఎంత ఉర్మి ఉర్మి జూసినా
మాటకు భయపడే కాలం ఎక్కడిది?
మాట అన్నప్పుడు మాట వడాల్సిందే!