రంగారెడ్డి జిల్లాలోని రైతులపై ప్రభుత్వం కక్షకట్టిందని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. జిల్లాలోని 9 మండలాల్లో నిలిపివేసిన �
రంగరెడ్డి జిల్లాలో పలు మండలాలకు చెందిన రైతులకు రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. జిల్లాలోనిదాదాపు 9 మండలాల రైతుల ఖాతాలో రైతు భరోసా జమకాలేదు.
రంగారెడ్డి జిల్లాలోని పది మండలాల్లో రైతుభరోసా పథకాన్ని రద్దు చేయడంపై రైతులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రాజకీయ కక్షతోనే కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్లపై కాంగ్రెస్ సర్కారు కేసులు పెడుతున్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణభవన్లో మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో అధికారులు బుల్డోజర్లను దించి ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Telangana | వేన వేల త్యాగాలు.. అమరుల బలిదానాలు.. 60 ఏండ్ల పాటు సబ్బండ వర్గాలు సాగించిన పోరాటాలు.. వెరసి తెలంగాణ ఆవిర్భావం. జూన్ 2 తెలంగాణ జాతి చరిత్రలో ఓ అరుదైన క్షణం.. అత్యద్భుతమైన కీలక ఘట్టం. ఆ మహోజ్వల ఘట్టాన్ని చరిత�
దశాబ్ద కాలం నుంచి భూములు సాగు చేసుకుని జీవనాధారం పొందుతున్న రైతులను గోస పెట్టి గోశాలకు భూములు ఇచ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి డ
దేవాలయాల అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని బాలాపూర్ లో ఉన్న శ్ర�
నాడు ఉద్యమనేతగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఎంతోమంది విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ
ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రూ.80 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు రూ.200 కోట్లకు ఎందుకు పెంచారో చెప్పాలి. తెలంగాణలో పేద, బడుగుబలహీన వర్గాల కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకు�
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) విమర్శించారు. హైదరాబాదులో జరుగుతున్న మిస
Sabitha Indra Reddy | మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్కన ప్రమాదానికి గురైన వ్యక్తులను గమనించిన ఆమె.. వారి వద్దకు వెళ్లి వారి పరిస్థితిని ఆరా తీశారు. అలాగే గాయపడిన వారిని ఆస్పత్రికి తరల�