Sabitha Indra Reddy | అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మైక్ ఇచ్చినా కూడా కట్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. జీరో అవర్ను గం
రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగ సేవలను మరింత మెరుగుపరచాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తెలంగాణ వైద్యవ�
హైదరాబాద్లో రోడ్లు, మౌలిక వసతుల దుస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సరార్ను నిలదీశారు. రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, గత రెండేండ్లలో ఖర్చు చేసిన మొత్తంపై ప్ర
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎంపీటీసీ, జె
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శంకర్పల్లి మున్సిపల్, బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్
Sabitha Indra Reddy | గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మాజీ మంత్రులు హర
Sabitha Indra Reddy : గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. హేతుబద్ధత లేకుండా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రె�
కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మొయినాబాద్ ము న్సిపాల�
రెండేండ్లలో ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ రైతుల భూములు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదని, భూములు గుంజుకోవడంలో ఈ ప్రభుత్వం ముందున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.