బాలాపూర్ వేణుగోపాలస్వామి దేవాలయ భూముల వ్యవహారంపై ‘నమస్తే’ వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. విసృత చర్చకు దారితీసింది. పార్టీలకు అతీతంగా స్థానికులు ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. తమ ప్రాంతంలో ఉన్న పుర�
ప్రజా పాలన అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 21 నెలల పాలనలో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.
మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీ సబి తా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నా రు. మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాదర్గూల్లో ఉన్న మాతృదేవో భవ అనాథాశ్రమ భవన నిర్మా�
ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కోరడాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు.
తెలంగాణ సాధించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషిచేసిన మాజీ సీఎం కేసీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆ
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన బీజేపీ నేతలు, పీఏసీఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, మ�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎవరో కట్టిన ఇంటికి సున్నం వేసి.. తామే కట్టించామని గొప్పలు చెప్పుకునే చందంగా మారింది. ఆంక్షలు, ఇనుప కంచెల నడుమ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన రేవంత్రెడ్డి గత బీఆర
Osmania University | సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రివి అయి ఉండి విద్యా శాఖను కూడా చూస్తూ ఉస్మాన�
మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు చేయకుండా కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. గుర్రంగూడలో ముంపునకు గురైన కాలనీల్లో ఆమె పర్యటించారు. అ
Harish Rao | మొట్ట మొదటి మహిళా హోంమంత్రి, సీనియర్ శాసన సభ్యురాలు అయిన సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.