స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ప్రధానంగా జడ్పీ పీఠం కైవసానికి చర్యలు చేపట్టింది.
కాంగ్రెస్ అంటేనే మోసమని.. 22 నెలల కాంగ్రెస్ పాలనలో తేలిపోయిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దొంగల్ల్లా చూస్తున్నదని, ఎలాంటి తప్పులు లేకుండానే రైతులను పోలీస్స్టేషన్లలో నిర్బంధిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డ
స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం గులాబీ జెండా ఎగురవేసేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డిజిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇందుకోసం కార్యకర్తలంతా సమష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరముందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల�
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తచాటి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్ల పాలన తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలిచిందన్నారు.
బాలాపూర్ వేణుగోపాలస్వామి దేవాలయ భూముల వ్యవహారంపై ‘నమస్తే’ వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. విసృత చర్చకు దారితీసింది. పార్టీలకు అతీతంగా స్థానికులు ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. తమ ప్రాంతంలో ఉన్న పుర�
ప్రజా పాలన అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 21 నెలల పాలనలో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.
మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీ సబి తా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నా రు. మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాదర్గూల్లో ఉన్న మాతృదేవో భవ అనాథాశ్రమ భవన నిర్మా�
ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కోరడాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు.