‘వీర హనుమాన్ కీ జై’ అన్న భక్తల జయ జయ ధ్వానాలు నగరంలో శనివారం మిన్నంటాయి. హనుమాన్ జయంత్సుత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో భక్త జనం నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్ర విజయవంతమైంది. వేలాది మంది భక్తులతో
111 జీవో ఎత్తేయడంపై బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో ఈ జీవోను ఎత్తివేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలే ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున�
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆధిత్యనగర్ పేజ్�
మహేశ్వరం నియోజకవర్గాన్ని వేయ్యి కోట్ల నిధులతో మంత్రి సబితాఇంద్రారెడ్డి అభివృద్ధి చేశారని, రానున్న రోజుల్లో మరిన్ని కోట్ల నిధులతో నియోజకవర్గం రూపురేఖలను పూర్తిగా మార్చేస్తారని మహేశ్వరం నియోజకవర్గం ట�
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను అమలు చేస్తున్నారని, ఈ పథకంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య చాలావరకు తీరిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్స�
రంగారెడ్డి : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఈ – సిటీలో విప్రో కన్స్యూమర్ కేర్ ఫ్యాక్టరీని ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీతో కలిసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సంద�
కేంద్ర ప్రభు త్వం నిరంకుశ వైఖరి వీడాలని మంత్రి సబితారెడ్డి అన్నా రు. మహేశ్వరం మండల కేంద్రంలో చేపట్టిన ధర్నాకు ని యోజకవర్గం వ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో తర లి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి�
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ రాష్ట్ర (ఉథాట్స్) నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి శుక్రవారం విజ్ఞప్తి చేశారు.