ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రూ.80 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు రూ.200 కోట్లకు ఎందుకు పెంచారో చెప్పాలి. తెలంగాణలో పేద, బడుగుబలహీన వర్గాల కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకు�
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) విమర్శించారు. హైదరాబాదులో జరుగుతున్న మిస
Sabitha Indra Reddy | మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్కన ప్రమాదానికి గురైన వ్యక్తులను గమనించిన ఆమె.. వారి వద్దకు వెళ్లి వారి పరిస్థితిని ఆరా తీశారు. అలాగే గాయపడిన వారిని ఆస్పత్రికి తరల�
కాళేశ్వరం పాజెక్టును న్యాయస్థానాలు కూడా ప్రశంసిస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగెస్ సర్కారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డ
ప్రజల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో 75 మందికి కల్యా�
హైదరాబాద్ శివారు మహేశ్వరం నియోజకవర్గంలోని సూరన్ గుట్ట ఎల్లమ్మ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ �
తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీల పేరిట ఆర్భాటం చేస్తూ, హడావుడి సృష్టిస్తున్నది. ఇందులో భాగంగా మన ఆడబిడ్డల ఆత్మాభిమానం, స్వాభిమానంతో ఆటలాడుతున్నది. బుధవారం నాడు రేవంత్రెడ్డి సర్కార్ మన ఆడబిడ్డలతో ప్రపంచ �
Sabitha Indra Reddy | హైదరాబాద్లోని మహేశ్వరం మండలంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు వస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్లెక్సీలను కాంగ్రెస్ నాయకులు చింపివేయడం వివాదస్పదంగా మారింది. క
OMC Case | అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (ఓఎంసీ) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఓఎంసీ కంపెనీ, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, వీడ�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని సరుకులు ఒకే చోట లభించే విధంగా సంయుక్త మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేయడానికి మహేశ్వరం నియోజకవర్గంలో నాలుగు చోట్ల ఇంటి�
మున్సిపల్ శాఖను సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉంచుకొని ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క రోజూ మున్సిపల్ సమస్యలపై సమీక్షా సమావేశం పెట్టిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం బడంగ్పేట మున్సి�
కల్యాణలక్ష్మి చెక్కులు సరే తులం బంగారం ఏది? ప్రతి మహిళకు ఇస్తానన్న రూ.2,500 ఏమాయే? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి వంద రోజుల్లో మహిళలకు ఇస్తానన్న హా
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజులలో మహిళలకు ఇస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చలేదో మహిళలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
మహేశ్వరం నియోజకవర్గం పరిధి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడలో నీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గ టిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.