బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీతో కలిసి సమీక్ష అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ విద్యలో రాజకీయాలు తగవని విపక్షాలకు �
మన ఊరు-మనబడి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని బండి సంజయ్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.3,497 కోట్లతో చేపట్టిన మన ఊరు-మన బడి కార్య�
పల్లె నిద్రలు స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి దోహదపడుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి కందుకూరు మండల పరిధిలోని దావూద్గూడ తండాలో మంత్రి పల్లె నిద్ర చేశారు. తండాకు �
ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్ ఎనిమిది పాటల అప్లోడ్ విస్తృత ప్రాచుర్యానికి విద్యాశాఖ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమం విస్తృతంగా ప్రాచుర్యంలోకి రాను
30వ తేదీ వరకు రోజుకో కార్యక్రమం జూన్ 10 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఆంగ్లమాధ్యమ ప్రారంభంపై విస్తృత ప్రచారం 13న పండుగలా పాఠశాలల పునఃప్రారంభం వీడియో కాన్ఫరెన్సులో మంత్రి సబితా హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగ�
ఎస్సెస్సీ తర్వాత ఏం చదవాలి? ఏ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలి? ఎలాంటి స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి? ఎలాంటి కోర్సు చదివితే కెరీర్ బాగుంటుంది? అన్నది ప్రతీ విద్యార్థి ఎదుర్కొనే సమస్య. ముఖ్యంగా సర్కారు స్�
కార్పొరేట్ స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాలి మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పాఠశాలల పునః ప్రారంభంలోపు సౌకర్యాల కల్పన పూర్తికావాలి సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా�
వచ్చేనెల టీచర్ల బదిలీలు ఉంటాయని, ఇందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నదని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్�
కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనకు ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదని, వ�
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) కోరింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డికి వినతిపత్�
Sabitha Indra Reddy | పుట్టినరోజు సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో మొక్కలు నాటారు. వ్యవసాయంపై సిద్దిపేట జిల్లా ములుగు ఉద్యానవన విశ్వవిద్యాలయంలో మంత్రివర్గ ఉపసంఘం
ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ రూ.850 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మంత్�
రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దానికి ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం(వుమెన్స్ యూనివర్సిటీ)’ అని పేరు ఖరారు చేసింది. ఈ మేరకు కోఠి వుమెన్స్ కాలేజీని
చెరువులు కలుషితం కాకుం డా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం కేసీతండా చెరువు కట్ట వద్ద రూ.25లక్షల సొంతనిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న 30 అడుగుల శివుడి �