ఇంజినీరింగ్ విద్యలో తెలంగాణ రాష్ట్రమే మేటి ప్రైవేట్ రంగంలో ఇక్కడున్నన్ని ఉద్యోగాలు ఎక్కడా లేవు టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): పిల�
EAMCET | టీఎస్ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
Sabitha Indra reddy | ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బానిస సంకెళ్లు తెంచుకొని యావత్ భారతవణి
ఇంచార్జి వీసీకి విద్యామంత్రి సబిత ఆదేశం విద్యార్థుల ఆకాంక్షలు పూర్తి చేయాలని సూచన ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): బాసర ఆర్జీయూకేటీలో సమస్యలు ఉత్పన్నం కాకుం�
గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏటా 1.20 లక్షలు 68 ఏండ్లలో లేని అభివృద్ధి 8 ఏండ్లలోనే సాకారం మంత్రి కేటీఆర్ వెల్లడి కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనం ప్రారంభం మేడ్చల్, జూలై 16 (నమస్తే తెలంగాణ):
సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి, జూలై 9: త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన అవిభక్త కవలలు వీణ, వాణిలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందిం
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని విద్యా శాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు ఏడాది నష్ట పో
ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏటా తమ ఆస్తులను వెల్లడించాలంటూ ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఉపాధ్యాయులు తమ ఆస్తులను వెల్లడించడంతో పాటు చర, స్థిర ఆస్తుల క్రయ, విక
సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశం మొత్తం 2,558 మంది ఉద్యోగులు, టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్ప�
బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీతో కలిసి సమీక్ష అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ విద్యలో రాజకీయాలు తగవని విపక్షాలకు �
మన ఊరు-మనబడి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని బండి సంజయ్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.3,497 కోట్లతో చేపట్టిన మన ఊరు-మన బడి కార్య�
పల్లె నిద్రలు స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి దోహదపడుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి కందుకూరు మండల పరిధిలోని దావూద్గూడ తండాలో మంత్రి పల్లె నిద్ర చేశారు. తండాకు �