మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
International Women's Day | మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్( Green India Challenge ) కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని బీఆర్ఎస్( BRS ) ఎంపీ సంతోష్ కుమార్( MP Santosh Kumar ) ప�
ఓబుళాపురం మైనింగ్ లీజు అక్రమాలపై నమోదైన కేసులో సీబీఐ చెబుతున్న కొత్త డాక్యుమెంట్స్ అన్నీ ప్రైవేట్ నిందితులకు సంబంధించిన పెట్టుబడుల వివరాలని, వాటితో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధం లేదని ఆమె తరఫ�
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై త్వరగా తేల్చాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసైకి వ
ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. జీవో -317తో వేరే జిల్లాల్లోకి బదిలీ అయిన టీచర్లకు పూర్వపు జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వెలకట్టలేనివని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్నోజిగూడ, ఆకులమైల
CM KCR | ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక అందించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు ఉపాధ్యాయ
రాష్ట్రంలో మూస కోర్సులు, మూస చదువులకు స్వస్తిపలుకుతూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఉద్యోగావకాశాలు పెంపొందించే కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నామ
ఉస్మానియా యూనివర్సిటీలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హాస్టల్ భవనానికి విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శనివారం శంకుస్థాపన చేశారు.
నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన పోర్టల్కు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్(ఎస్ఏవీఎస్) అనే పేరును అధికారులు ఖరారుచేశారు.
టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో గులాబీ పార్టీకి అపూర్వ మద్దతు లభించింది. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం ఎస్సీ కాలనీలో �
ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలోని నాలుగు జూనియర్ కళాశాలలకు రూ.6.55 కోట్లు కేటాయి�