రాష్ట్రంలో మూస కోర్సులు, మూస చదువులకు స్వస్తిపలుకుతూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఉద్యోగావకాశాలు పెంపొందించే కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నామ
ఉస్మానియా యూనివర్సిటీలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హాస్టల్ భవనానికి విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శనివారం శంకుస్థాపన చేశారు.
నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన పోర్టల్కు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్(ఎస్ఏవీఎస్) అనే పేరును అధికారులు ఖరారుచేశారు.
టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో గులాబీ పార్టీకి అపూర్వ మద్దతు లభించింది. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం ఎస్సీ కాలనీలో �
ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలోని నాలుగు జూనియర్ కళాశాలలకు రూ.6.55 కోట్లు కేటాయి�
యువత సంక్షేమానికి టీఆర్ఎస్ పెద్దపీట వేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ యువజన విభాగంలో ఆధ్వర్యంలో మండలంలోని పసునూరు గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో �
సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయన్నార
తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువులకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్ర�
Sabitha indra reddy | గతంలో చేపల కోసం ఆంధ్ర ప్రాంతంపై ఆధారపడే వాళ్లమని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో
బాగ్ అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆమె ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర�