పురాతన కాలం నాటి కోనేరు మెట్ల బావిని రూ.90లక్షలతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరంలోని పురాతన కోనేరు మెట్ల బావిని స్థానిక నాయకులు, అధికారులతో కల�
వృత్తివిద్యాకాలేజీల్లో అడ్మిషన్లపై సమగ్ర సమాచారంతో ప్రముఖ విద్యావేత్త, రచయిత ఎన్ సుధీర్రెడ్డి రచించిన ‘కాలేజ్ అడ్మిషన్స్ డీకోడెడ్' పుస్తకాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మంగళవారం శ్రీ�
TS EAMCET | తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంజినీరింగ్ విభాగంలో ఐదు, ఆరో సెషన్లలో హాజరైన విద్యార్థులకు మూడు మార్కుల చొప్పున కలిపారు.
హైదరాబాద్లోని 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలివెళ్లారు.
OU Campus | హైదరాబాద్ : రానున్న రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని, పూర్వ వైభవం సాధిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Sabitha Indra Reddy ) చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీ
ఆదివాసీ గిరిజనుల ఆత్మ గౌరవం ఉట్టి పడేలా రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, మహేశ్వరం, షాద్నగర్లలో నూతన బంజారా భవనాల నిర్మాణానికి రూ.2 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రా
ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలే పార్టీకి బలమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అమీర్పేట్ గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం�
తెలంగాణకు, ప్రభుత్వానికి, ప్రజలకు అన్ని విషయాల్లో అండగా నిలవాల్సిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యువకులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరా
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టాలను సీఎం కేసీఆర్కు నివేదిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో అకాల వ