హైదరాబాద్లోని 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలివెళ్లారు.
OU Campus | హైదరాబాద్ : రానున్న రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని, పూర్వ వైభవం సాధిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Sabitha Indra Reddy ) చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీ
ఆదివాసీ గిరిజనుల ఆత్మ గౌరవం ఉట్టి పడేలా రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, మహేశ్వరం, షాద్నగర్లలో నూతన బంజారా భవనాల నిర్మాణానికి రూ.2 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రా
ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలే పార్టీకి బలమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అమీర్పేట్ గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం�
తెలంగాణకు, ప్రభుత్వానికి, ప్రజలకు అన్ని విషయాల్లో అండగా నిలవాల్సిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యువకులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరా
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టాలను సీఎం కేసీఆర్కు నివేదిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో అకాల వ
మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
International Women's Day | మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్( Green India Challenge ) కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని బీఆర్ఎస్( BRS ) ఎంపీ సంతోష్ కుమార్( MP Santosh Kumar ) ప�
ఓబుళాపురం మైనింగ్ లీజు అక్రమాలపై నమోదైన కేసులో సీబీఐ చెబుతున్న కొత్త డాక్యుమెంట్స్ అన్నీ ప్రైవేట్ నిందితులకు సంబంధించిన పెట్టుబడుల వివరాలని, వాటితో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధం లేదని ఆమె తరఫ�
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై త్వరగా తేల్చాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసైకి వ