రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పించి టికెట్లను ఖరారు చేయడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిట్టింగ్లకే టికెట్లను కే
Harish Rao | రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనసు నిండా ఇంద్రన్న రక్తం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం ఎంతో సాయం చేసిన మా సబితక్�
Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ధరలు పెంచుడేమో బీజేపీ పని.. పేదలకు నిధులు పంచుడేమో కేసీఆర్ పని అని హరీశ్రావు పేర్�
సీఎం కేసీఆర్ జనరంజక పాలన.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు.
హైదరాబాద్ : గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను తొలిసారి సందర్శించినప్పుడు కళ్లళ్లో నీళ్లు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు పేర్కొన్నారు. అప్�
TS TET | హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పో�
పురాతన కాలం నాటి కోనేరు మెట్ల బావిని రూ.90లక్షలతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరంలోని పురాతన కోనేరు మెట్ల బావిని స్థానిక నాయకులు, అధికారులతో కల�
వృత్తివిద్యాకాలేజీల్లో అడ్మిషన్లపై సమగ్ర సమాచారంతో ప్రముఖ విద్యావేత్త, రచయిత ఎన్ సుధీర్రెడ్డి రచించిన ‘కాలేజ్ అడ్మిషన్స్ డీకోడెడ్' పుస్తకాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మంగళవారం శ్రీ�
TS EAMCET | తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంజినీరింగ్ విభాగంలో ఐదు, ఆరో సెషన్లలో హాజరైన విద్యార్థులకు మూడు మార్కుల చొప్పున కలిపారు.
హైదరాబాద్లోని 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలివెళ్లారు.