నాలుగు రోజుల కిందట మహేశ్వరం నియోజకవర్గంలోని నందిహిల్స్ చౌరస్తాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రి వరకు జరిగిన ప్రచ�
ఈ నెల 6న మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ గాంధీనగర్ చౌరస్తాలో సాయంత్రం 7.30 గంటలకు మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో కార్యక్రమం ఉన్నట్లు ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రార
సారు కేసీఆర్ను గుర్తుపెట్టుకొని.. కారు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వాకర్స్కు విజ్ఞప్తి చేశారు. మీర్పేట మున్స�
నేడు చేవెళ్లలో జరిగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలోని సభా ప్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రజాబలం ఉన్నంత వరకు ఎంత మంది పార్టీలు మారినా.. బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఉండదని స్పష్టం
Sabitha Indra Reddy | ఇవాళ సోషల్ మీడియా ఫ్రీగా ఉంది కాబట్టి ఇష్టమొచ్చినట్లు పుకార్లు సృష్టిస్తున్నారు.. వాళ్లు పార్టీ మారుతున్నారు.. వీళ్లు పార్టీ మారుతున్నారు అని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు అని మహేశ్వరం �
మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అలవిగాని, ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసగించిందని విమర్శించారు. శంషాబాద్లో బు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతిపట్ల హరీశ్ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. మేడిగడ్డను రిపేర్ చేసేందుకు అవకాశం ఉందని, ఇందుకోసం నిపుణుల
ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్రెడ్డి, కాసోజు ప్రశాంత్
‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ జోరు కొనసాగింది. 8 అసెంబ్లీ స్థానాలకు గాను.. 5 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజానీకం పట్టం కట్టింది. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్�
తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో ముగ్గురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం.
రాష్ర్టానికి ఒక్క రూపాయి నిధులివ్వని ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మహేశ్వరం నియోజకవ