CM KCR | రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గర్వం లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆమె తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పని చేశారని, ఇలాంటి ఎమ్మెల్యే�
Sabitha Indra Reddy | పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి.. దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా.. దివంగత మాజీ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి భార్యగా అందరికీ సుపరిచితమే. భర్త మరణానంతరం..అనూహ్య రీతిలో ఆమె రాజకీయాల్లోకి వచ్�
తుక్కుగూడ మరో హైటెక్ సిటీగా మారనున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తుక్కుగూడ, రావిర్యాలలో రూ. 8 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చే�
ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం ఎంతో కృషి చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం మోండామార్కెట్, బన్సీలాల్పేట్, రాంగోపాల్పేట్, బేగంపేట్ డివిజన్ల్లో పర్యటించి రూ. 1.32 కోట్ల ర
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి (Koppula Harishwar reddy) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) సంతాపం వ్యక్తం చేశారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువా రం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యా దయ్యతో కలిసి మంత్�
Sabitha Indra Reddy | విద్యార్థులు విభిన్న సామర్థ్యాలు, ప్రతిభ, సామాజిక నేపథ్యం కలిగి ఉంటారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, విద్యార్థుల అవసరాలను గుర్తించి అంది
విద్యార్థులు తమ ఆశయాలను సాధించేంతవరకు ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చే
Telangana | హైదరాబాద్ : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
రాఖీ పర్వదినం వేళ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుక ప్రకటించింది. సెప్టెంబర్ 2న డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించి హైదరాబాద్ నగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేయనున్నది.