పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువా రం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యా దయ్యతో కలిసి మంత్�
Sabitha Indra Reddy | విద్యార్థులు విభిన్న సామర్థ్యాలు, ప్రతిభ, సామాజిక నేపథ్యం కలిగి ఉంటారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, విద్యార్థుల అవసరాలను గుర్తించి అంది
విద్యార్థులు తమ ఆశయాలను సాధించేంతవరకు ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చే
Telangana | హైదరాబాద్ : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
రాఖీ పర్వదినం వేళ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుక ప్రకటించింది. సెప్టెంబర్ 2న డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించి హైదరాబాద్ నగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేయనున్నది.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పించి టికెట్లను ఖరారు చేయడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిట్టింగ్లకే టికెట్లను కే
Harish Rao | రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనసు నిండా ఇంద్రన్న రక్తం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం ఎంతో సాయం చేసిన మా సబితక్�
Harish Rao | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ధరలు పెంచుడేమో బీజేపీ పని.. పేదలకు నిధులు పంచుడేమో కేసీఆర్ పని అని హరీశ్రావు పేర్�
సీఎం కేసీఆర్ జనరంజక పాలన.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు.
హైదరాబాద్ : గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను తొలిసారి సందర్శించినప్పుడు కళ్లళ్లో నీళ్లు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు పేర్కొన్నారు. అప్�
TS TET | హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త. బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పో�