కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ రాష్ట్ర (ఉథాట్స్) నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి శుక్రవారం విజ్ఞప్తి చేశారు.
గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్గర్, డ్రీమ్సిటీ, గ్రీన్సిటీ, నబిల్ కాలనీ, అమ్రీన్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఆయా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అప�
విద్యారంగంలో విప్లవాలు రావాలని కాలమే ఎదురుచూసింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఆదివాసి గూడేల నుంచి పట్టణాలు, నగరాల్లోని మురికివాడల ముంగిళ్ల దాకా విద్యారంగం విస్తరించినప్పుడే మహిళా సమాజం వికాసం చె�
దేశం గర్వించదగ్గ బృహత్తర కార్యక్రమం మన ఊరు-మన బడి, మన బస్తీ కార్యక్రమమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రంగారెడ్డిజిల్లాలోని మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని దీన్దయా�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే మహాదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. హరహర మహాదేవ... శంభో శంకర అ�
టెన్త్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఈవోలు, ఇంజినీ�
పరిగి : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు సమకురుస్తూ విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబ
Minister KTR | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్త�
హైదరాబాద్ : ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మన ఊరు ‘మన ఊరు మన బడి’ విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా దానికి సంబంధించి విద
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే �
మహేశ్వరం ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ కోటి వ్యయం.. అమెజాన్,కన్సాన్ సంస్థల సహకారం మంత్రి సబితారెడ్డి చొరవతో ఏర్పాటు త్వరలో ప్రారంభానికి సన్నాహాలు మహేశ్వరం, జనవరి 30: ప్రజలకు ఆక్సిజన్ కొరత రాకుం�
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంగళరావునగర్, జనవరి 30: సమాజ హితానికి కవిత్వాన్ని, గేయాలను రాసి, సమాజోద్ధరణకు కవి సుద్దాల అశోక్ తేజ పాటు పడ్డారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా�