మంత్రి సబితా ఇంద్రారెడ్డి పహాడీషరీఫ్, జనవరి 30 : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈనెల 2న జల్పల్లి యువకులు, విద్యార్థులు కలిసి జల్పల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ టో�
దళితబంధు చరిత్రాత్మక నిర్ణయం.. దళితవర్గాల్లో సామాజిక మార్పు తథ్యం దేశమంతా ఆశ్చర్యపోయేలా పథకం అమలు.. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక నచ్చిన వ్యాపారం చేసుకునే వెసులుబాటు.. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): పాఠశాలలు, విద్యాసంస్థల ప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు, జనవరి 6: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ నాయకులు ఆడుతున్న డ్రామాలను కట్టిపెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం కందుకూరు మండలం దన్నారం
22.79 లక్షల మంది పిల్లలే లక్ష్యం ఇప్పటికే 6 లక్షల మంది పిల్లల రిజిస్ట్రేషన్ పూర్తి విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట,జనవరి3 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు
పహాడీషరీఫ్ : ఉస్మాన్ నగర్లో ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్ చెరువ�
కందుకూరు, జనవరి 2 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస�
బడంగ్పేట : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుంటే బీజేపీ నాయకులు కండ్లు లేని కబోదులుగా వ్యవహరిస్తు అభివృద్ధి జరగటం లేదని చెప్పడం విడ్డూరమని మాజీ వైస్ చైర
ఫెయిలైన విద్యార్థులకు 35 శాతం మార్కులు 2,25,230 మంది ఫెయిల్ విద్యార్థులు పాస్ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక్కసారికే ఈ నిర్ణయం తీసుకున్నాం ఇదే మొదలు, చివరిసారని విద్యార్థులందరూ గుర్తుంచుకోవాలి మార్కు�
ఫలితాలపై ప్రభుత్వానికి ఇంటర్బోర్డు నివేదిక మంత్రి సబితాఇంద్రారెడ్డికి, విద్యాశాఖ కార్యదర్శికి వేర్వేరు నివేదికలు అందజేసిన బోర్డు సెక్రటరీ జలీల్ హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బాగా చదివిన వ
జాతీయ బాలాశ్రీ అవార్డులను ప్రదానం చేసిన మంత్రి సబిత హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లోని సృజనాత్మకతను, శాస్త్రీయ విజ్ఞానాన్ని, భాషాకౌశలాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలన�
పటాన్చెరు, డిసెంబర్ 16 : అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశాలకు తీసిపోని రోడ్లను నిర్మిస్తున్నామని ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 340 కిలోమీటర్ల మేర రీజనల్ రింగు రోడ్డును హైదరాబాద్ ఔటర్ రింగు
విద్యాశాఖ మంత్రి సబితకు ఉపాధ్యాయ సంఘాల వినతి హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీచర్ల విభజన, కేటాయింపుల్లో తలెత్తుతు న్న సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరా�