టెన్త్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఈవోలు, ఇంజినీ�
పరిగి : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు సమకురుస్తూ విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబ
Minister KTR | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్త�
హైదరాబాద్ : ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మన ఊరు ‘మన ఊరు మన బడి’ విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా దానికి సంబంధించి విద
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే �
మహేశ్వరం ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ కోటి వ్యయం.. అమెజాన్,కన్సాన్ సంస్థల సహకారం మంత్రి సబితారెడ్డి చొరవతో ఏర్పాటు త్వరలో ప్రారంభానికి సన్నాహాలు మహేశ్వరం, జనవరి 30: ప్రజలకు ఆక్సిజన్ కొరత రాకుం�
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంగళరావునగర్, జనవరి 30: సమాజ హితానికి కవిత్వాన్ని, గేయాలను రాసి, సమాజోద్ధరణకు కవి సుద్దాల అశోక్ తేజ పాటు పడ్డారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి పహాడీషరీఫ్, జనవరి 30 : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈనెల 2న జల్పల్లి యువకులు, విద్యార్థులు కలిసి జల్పల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ టో�
దళితబంధు చరిత్రాత్మక నిర్ణయం.. దళితవర్గాల్లో సామాజిక మార్పు తథ్యం దేశమంతా ఆశ్చర్యపోయేలా పథకం అమలు.. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక నచ్చిన వ్యాపారం చేసుకునే వెసులుబాటు.. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): పాఠశాలలు, విద్యాసంస్థల ప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు, జనవరి 6: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ నాయకులు ఆడుతున్న డ్రామాలను కట్టిపెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం కందుకూరు మండలం దన్నారం
22.79 లక్షల మంది పిల్లలే లక్ష్యం ఇప్పటికే 6 లక్షల మంది పిల్లల రిజిస్ట్రేషన్ పూర్తి విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట,జనవరి3 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు
పహాడీషరీఫ్ : ఉస్మాన్ నగర్లో ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్ చెరువ�
కందుకూరు, జనవరి 2 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస�