వికారాబాద్, ఏప్రిల్ 14 : హైదరాబాద్లోని 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలివెళ్లారు. భారీ విగ్రహం వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఫొటోలు దిగారు. మంత్రి కేటీఆర్తో సబితారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఫొటో దిగారు.