PM Modi: అధికారం కోసం రాజ్యాంగాన్ని ఓ ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ ముస్లింకు అన్యాయం చేసిందన్నారు. పార్టీ ప్రెసిడెంట్గా ముస్లింను ఎందుకు ప్రకటించలేదన�
Samaj Ratna awards | వాంకిడి మండలానికి చెందిన ఇద్దరికీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సమాజ్ రత్న అవార్డు వరించింది. సమాజసేవ, దళిత సంఘాల చైతన్యం తో పాటు బుద్దుని బోధనలు, అంబేద్కర్ ఆలోచనాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుక�
మహారాష్ట్ర జనం బీఆర్ఎస్ సారథి కేసీఆర్ బాట పడుతున్నరు. చిన్నా, పెద్ద అంతా బీఆర్ఎస్ తో మమేకం ఐతున్నరు. మరాఠా పబ్లిక్లో కేసీఆర్ పిలుపు నరనరాన ప్రేరణ రాజేస్తున్నది. ఎంతటి పాలకులనైనా, ప్రభుత్వాలనైనా మ�
హైదరాబాద్లోని 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలివెళ్లారు.
అంబేద్కర్ అనగానే అందరూ రాజ్యాంగ ముసాయిదా రచన సంఘానికి అధ్యక్షుడుగా చేసిన కృషినే ప్రధానంగా గుర్తు చేసుకొంటారు. న్యాయవేత్తగా, రాజ్యాంగ నిపుణునిగా ప్రస్తుతిస్తారు. దళిత, బహుజనుల విమోచనకు తపించిన దార్శని