వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు రైతులకు సాగు నీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు వేసినా భయపడకుండా 90 శాతం పూర్తి చేశామని.. కేవలం పంపులు నడపడమే మిగ
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తానని ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని కోటీ 67లక్షల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరి ఖాతాలో రూ.లక్షా 50వేలు వేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పరిగి వేదికగ�
దేశంలోని పలు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో దిగ్గజాలైన ముగ్గురు సీఎంలు ఓడిపోయారని.. తెలంగాణలో వచ్చేసారి జరిగే ఎన్నికల్లోనూ రేవంత్రెడ్డి ఓటమి చెందడం ఖాయమని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస�
సింగరేణి కాలరీస్లో జరుగుతున్న బొగ్గు అవినీతి, అక్రమాల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. సింగరేణిలో 49శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన�
ప్రతి రైతు భూమికి సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో కేసీఆర్ పని చేశారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన
Sabitha Indra Reddy | వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు పడకుండా శానిటేషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ రాష్ర్టానికి రక్షణ కవచంగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. అనుక్షణం రాజకీయంతోనే బతకాలని కాంగ్రెస్ ప్రభుత�
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా లోకాన్ని ఘోరంగా వంచించిందని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ పరేడ్గ్రౌండ్స్ సా�
కష్టకాలంలో పార్టీతో ఉన్న నాయకులకు అధిష్ఠానం సముచిత ప్రాధాన్యమిస్తుందని.. ఈ విషయంలో అధైర్యపడొద్దని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడి అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటా లు చేస్తూ ప్రజలకు భరో�
Sabitha Indra Reddy | వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం మూలమాడ గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని, కిష్టయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరామర్శించారు.