కార్పొరేషన్ల పరిధిలో మూడు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలన్నారు. డంపింగ్యార్డుతో ప్రజలు పడుతున్న నరకయాతన, ఆవేదన, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు
రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు అరిగోస పడుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కోసం జిల్లాల వారీగా ఇన్చార్జీలను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను నియమించారు. అలా�
ముఖ్యమంత్రిగా పాలనలో విఫలమైన రేవంత్రెడ్డి.. హోం మంత్రిగా ఘోరంగా ఫెయిలయ్యారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితా ఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి, హ�
Sabitha Indra reddy | ఎప్పుడు వెళ్లినా ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో సమీక్ష చేస్తున్నారని ఎప్పుడూ వింటుంటాం. ఏం సమీక్ష చేస్తున్నారని.. అనుకుంటే ఒక హోంశాఖ తప్ప మిగితా అన్ని సమీక్షలు జరుగుతంటాయి. కానీ కమాండ�
ప్రభుత్వ మొండివైఖరితో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ సొంతూరైన ముత్తోజిపేటలో బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
నర్సంపేటకు వెళుతున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోతు కవితను జనగామ జిల్లా రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ఖు తరలించారు.
ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెచ్చిపోయి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాడని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. ఆదివారం రంగారెడ్డి జ�
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిజం నిప్పులాంటిది.. అది అబద్ధపు పొరలను చీల్చుకుంటూ బయటకు రాక తప్పదు. నిన్నటి వరకు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎద్దేవా చేసి, ‘లక్ష కోట్లు గంగలో కలిశాయి‘ అంటూ గొంతు చించుకున్న కాం�
రేవంత్ సర్కార్ తీరు కంచె చేను మేసినట్టుగా ఉన్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్కుమార్, సురభి వాణీదేవి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు �
ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన ప్రభుత్వం భూముల చుట్టూ తిరుగుతున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నాదర్గుల్లోని ప్రభుత్వ భూములను కాపాడాలని బీఆర్ఎస్ ప్
తెలంగాణలో కాంగ్రెస్ గడీలు, బేడీల పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి�
ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్లు హరీశ్రావు, మంత్రి