బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సును అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. బీఆర్ఎస్ నాయకులతో పాటు నిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నది.
సరూర్నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జూలై 18న నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బండారు �
యూత్ డిక్లరేషన్ పేరిట అలవిగాని హామీలిచ్చి నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకే ఈ నెల 18న సరూర్నగర్ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ కుటుంబానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం మృతుడి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టు�
ప్రజా ప్రభుత్వం అంటే పేదల ఇండ్ల స్థలాలకు సంబంధించిన భూములను బలవంతంగా గుంజుకునే కుట్రలు చేయడమా? అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సర్కారుకు దమ్ముంటే ప్రభుత్వ స్థలాల�
పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీ�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫార్మా సిటీని రద్దు చేశామని ఓవైపు చెప్తూనే మరోవైపు ఫార్మా సిటీ పేరుతో భూ సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబ�
కాంగ్రెస్ రెండున్నరేండ్ల చెత్తపాలనపై తాము చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ‘వరంగల్ ప్రెస్క్లబ్లోనా? అశోక్నగర్లోనా? అసెంబ్లీలోనా? వేదిక ఏదైనా బీఆర్ఎస్
వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు రైతులకు సాగు నీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు వేసినా భయపడకుండా 90 శాతం పూర్తి చేశామని.. కేవలం పంపులు నడపడమే మిగ
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తానని ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని కోటీ 67లక్షల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరి ఖాతాలో రూ.లక్షా 50వేలు వేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పరిగి వేదికగ�
దేశంలోని పలు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో దిగ్గజాలైన ముగ్గురు సీఎంలు ఓడిపోయారని.. తెలంగాణలో వచ్చేసారి జరిగే ఎన్నికల్లోనూ రేవంత్రెడ్డి ఓటమి చెందడం ఖాయమని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస�