లక్షలాది మంది పేద కార్మికుల పొట్టగొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేసే వ
సర్పంచ్ ఎన్నికల వేళ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ పార్టీ హామీలను సక్రమంగా నెరవేర్చకపోవడంతోపాటు.. ప్రభు�
రెండేండ్ల పాలనలో దివ్యాంగులకు కాంగ్రెస్ సర్కారు ధోకా ఇచ్చిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఆరు వేల పింఛన్ ఇస్తామని, వెల్ఫేర్బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మొండి చెయ్యి చూపిందని ఆరో�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేలా సన్నద్ధం కావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగానే శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధం అవుతోందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించా
కందుకూరు గురుకులంలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గూల్లో ఉన్న కందుకూరు గురుకులాన్�
బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శంషాబాద్ మండలంలోని కాచారం, నర్కూడ, చౌదర్గూడ గ్రామాలకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలక
రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్�
Sabitha Indra Reddy | జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లతో ప్రత్యక్షంగా మమేకం కావాలని , బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్ర�
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి సునీతాగోపీనాథ్ను విమర్శిస్తే, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని అవమానించినట్టేనని మాజీ మంత్రి తెలిపారు. మాగంటి సునీతాగోపీనాథ్ కంటతడిపై మంత్రులు పొన్నం, తుమ�
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు సూచించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ,ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస�
ప్రజల సమస్యలపై పోరాడే నేతలను ఇండ్లకు పరిమితం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే అవమానకరమన్నారు.
బీఆర్ఎస్ నేతలపై (BRS) కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తున్నది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న గులాబీ పార్టీ నేలతను పోలీసుల సహాయంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నది. సిటీ బస్సుల్లో పెంచిన చార్జీల