Sabitha Indra Reddy | జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లతో ప్రత్యక్షంగా మమేకం కావాలని , బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్ర�
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి సునీతాగోపీనాథ్ను విమర్శిస్తే, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీని అవమానించినట్టేనని మాజీ మంత్రి తెలిపారు. మాగంటి సునీతాగోపీనాథ్ కంటతడిపై మంత్రులు పొన్నం, తుమ�
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు సూచించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ,ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస�
ప్రజల సమస్యలపై పోరాడే నేతలను ఇండ్లకు పరిమితం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే అవమానకరమన్నారు.
బీఆర్ఎస్ నేతలపై (BRS) కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తున్నది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న గులాబీ పార్టీ నేలతను పోలీసుల సహాయంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నది. సిటీ బస్సుల్లో పెంచిన చార్జీల
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ప్రధానంగా జడ్పీ పీఠం కైవసానికి చర్యలు చేపట్టింది.
కాంగ్రెస్ అంటేనే మోసమని.. 22 నెలల కాంగ్రెస్ పాలనలో తేలిపోయిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దొంగల్ల్లా చూస్తున్నదని, ఎలాంటి తప్పులు లేకుండానే రైతులను పోలీస్స్టేషన్లలో నిర్బంధిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డ
స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం గులాబీ జెండా ఎగురవేసేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డిజిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇందుకోసం కార్యకర్తలంతా సమష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరముందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల�
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తచాటి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్ల పాలన తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలిచిందన్నారు.