‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోకుండానే ఆ ప్రాజెక్టు చేపట్టాలి. బహదూర్గూడ భూముల వాస్తవాలపై సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదు. ఆ ప్రాంత రైతుల పక్షాన �
గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేసినట్లు మాజీ మం త్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి నాలుగేండ్లు పూర్తైన సందర
మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయక�
High Court | నల్ల టీ షర్టులు ధరించడే కారణమైతే, మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు. అందుకే పోలీసులతో మాపై దాడి చేయించారు. మా మహిళా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చీరపట్టుకొని లాగారు. నా గొంతుపట్టుకొని దాడికి యత్నించారు’ అంటూ మాజీ మంత్ర
ప్రజాస్వామ్యానికి దేవాలయాలుగా, కోట్లాది మంది ప్రజల ఆశాజ్యోతులుగా వెలుగొందే చట్టసభల ప్రాంగణం నేడు అధికారమదంతో కూడిన పోలీసు దౌర్జన్యాలకు వేదికగా మారడం సమకాలీన రాజకీయ చరిత్రలో అత్యంత అసహ్యకరమైన, లజ్జాక�
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ దుశ్శాసన పర్వాన్ని తలపించేలా వ్యవహరించింది. ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి పట్ల కిరాతకంగా వ్యవహరించారు. మహిళలు అనే విచక్షణ లేకుండ�
Sabitha Indra Reddy | మా చీరలు లాగి, గొంతులు పట్టమని సీఎం రేవంత్ రెడ్డి మీకు ఆదేశం ఇచ్చాడా..? అని పోలీసులు దురుసు ప్రవర్తనపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు.
Sabitha Indra Reddy| అసెంబ్లీ సమావేశాల వేళ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు కర్కశత్వంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు.
వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్తున్నారని, ప్రస్తుతమున్న 64 సీట్లు కూడా కాంగ్రెస్కు దకవని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు, మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వ్యాఖ్యానిం
‘నమ్ముకున్న అక్కలను ముందు వరుసలో కూర్చొబెట్టిన’ అని అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి, నిన్నగాక మొన్న రాఖీ కట్టించుకొని, ఈ రోజు కొండా సురేఖ గొంతు పిసికిండని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్శి
అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని, అందుకే ప్రజావ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సమరశంఖం పూరించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా చేపట్టే నిరసన కార్యక్రమాల విజయవ�