బడంగ్పేట : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుంటే బీజేపీ నాయకులు కండ్లు లేని కబోదులుగా వ్యవహరిస్తు అభివృద్ధి జరగటం లేదని చెప్పడం విడ్డూరమని మాజీ వైస్ చైర
ఫెయిలైన విద్యార్థులకు 35 శాతం మార్కులు 2,25,230 మంది ఫెయిల్ విద్యార్థులు పాస్ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక్కసారికే ఈ నిర్ణయం తీసుకున్నాం ఇదే మొదలు, చివరిసారని విద్యార్థులందరూ గుర్తుంచుకోవాలి మార్కు�
ఫలితాలపై ప్రభుత్వానికి ఇంటర్బోర్డు నివేదిక మంత్రి సబితాఇంద్రారెడ్డికి, విద్యాశాఖ కార్యదర్శికి వేర్వేరు నివేదికలు అందజేసిన బోర్డు సెక్రటరీ జలీల్ హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బాగా చదివిన వ
జాతీయ బాలాశ్రీ అవార్డులను ప్రదానం చేసిన మంత్రి సబిత హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లోని సృజనాత్మకతను, శాస్త్రీయ విజ్ఞానాన్ని, భాషాకౌశలాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలన�
పటాన్చెరు, డిసెంబర్ 16 : అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశాలకు తీసిపోని రోడ్లను నిర్మిస్తున్నామని ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 340 కిలోమీటర్ల మేర రీజనల్ రింగు రోడ్డును హైదరాబాద్ ఔటర్ రింగు
విద్యాశాఖ మంత్రి సబితకు ఉపాధ్యాయ సంఘాల వినతి హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీచర్ల విభజన, కేటాయింపుల్లో తలెత్తుతు న్న సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరా�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, డిసెంబర్ 11: ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలనీలకు రూ. 1200 కోట్లు మంజూరు చేశారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద�
కరోనాపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు అప్రమత్తంగా ఉండాలి సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కొవిడ్పై రాష్ట్ర ప్రభుత్వం �
ఆర్కేపురం : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం వాసవి కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన మార్గదర్శి కాలనీ మహిళా మండలి నూతన క�
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. మొత్తం అన్ని స్థానాలను కైవసం చేసుకోగలమన్న ధీమాతో ఉన్న అధికార టీఆర�
గ్రేటర్ వ్యాప్తంగా హోరెత్తిన మహా ధర్నా బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన అన్నదాతలు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి వరి కొనమంటూ రైతులకు కమలం పార్టీ ఉరి పంజాబ్ మాదిరి �
తెలంగాణ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒక మాట రైతులకు అన్యాయం చేస్తున్న బీజేపీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, నవంబర్ 12: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగ�