మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, డిసెంబర్ 11: ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలనీలకు రూ. 1200 కోట్లు మంజూరు చేశారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద�
కరోనాపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు అప్రమత్తంగా ఉండాలి సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కొవిడ్పై రాష్ట్ర ప్రభుత్వం �
ఆర్కేపురం : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం వాసవి కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన మార్గదర్శి కాలనీ మహిళా మండలి నూతన క�
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. మొత్తం అన్ని స్థానాలను కైవసం చేసుకోగలమన్న ధీమాతో ఉన్న అధికార టీఆర�
గ్రేటర్ వ్యాప్తంగా హోరెత్తిన మహా ధర్నా బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన అన్నదాతలు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి వరి కొనమంటూ రైతులకు కమలం పార్టీ ఉరి పంజాబ్ మాదిరి �
తెలంగాణ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒక మాట రైతులకు అన్యాయం చేస్తున్న బీజేపీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, నవంబర్ 12: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగ�
రంగారెడ్డి, నవంబర్ 12, (నమస్తే తెలంగాణ) : రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయమన్న కేంద్రం వైఖరికి నిరసనగా గులాబీ దళం కదిలివచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పె�
ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.. బాండ్పేపర్ రాసిచ్చినోడుకూడా ఏదేదో మాట్లాడుతున్నడు.. కరెంట్ మంత్రిగా రైతుల ఉసురుతీసిన వ్యక్తి షబ్బీర్ అలీ రైతుల మేలు కోసం ఉద్యమస్ఫూర్తితో కే�
పీవోటీ రైతులకూ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు రాములు కుటుంబానికి అండగా సర్కారు: మంత్రి సబిత కందుకూరు, అక్టోబర్ 6: ఫార్మాసిటీలో భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని వి
మహేశ్వరం : అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల అభివృద్ది పనులపై మంత్రి చాంబర్లో సమీక్షాసమావేశము నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్�
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి సబితాఇంద్రారెడ్డి జాతరలా విజయగర్జనకు రావాలి: మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గాల్లో జోరుగాసన్నాహక సమావేశాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 28: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా
ఈ ఏడాది మినహాయింపునిస్తూ జీవో జారీ 456 కాలేజీలకు గుర్తింపు లభించే అవకాశం హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): అగ్నిమాపకశాఖ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) లేకుండానే ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇంటర్బోర్డు అ
భావితరాలకు బంగారు బాటలు వేయండి.. గురుపూజోత్సవంలో మంత్రి సబితప్రభుత్వ స్కూళ్లలోనూ ఘనంగా వార్షికోత్సవాలు.. ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసలు హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): బాల్యంలో తాను పీర్ల కొట్టం�