రంగారెడ్డి : తల్లిదండ్రులు లేరని బెంగ వద్దని, ఇకపై అలా అనుకోవద్దని ఈ రాష్ట్ర బిడ్డలుగా అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే చూస్తుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవత�
శంషాబాద్ రూరల్: మండలంలోని పాలమాకుల గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు పొచయ్యకు ఉత్తమ పంచాయతీ సిబ్బందిగా పారిశుద్ధ్య విభాగంలో అవార్డు దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్�
బడంగ్పేట: స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ క్రిష్ణమోహన్రెడ్డి ఉత్తమ కమిషనర్గా అవార్డు అందుకున్నారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చేతుల �
చిక్కడపల్లి :లైబ్రేరియన్స్ డే సందర్భంగా విద్యాశాఖ మంత్రి, గ్రంథాలయ శాఖ మంత్రి పి.సబితా ఇంద్రరెడ్డి ,గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ లు లైబ్రరీ జేఏసీ అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ను ఘనంగా సన�
మహేశ్వరం:మహేశ్వరంలోనే డిగ్రీ కాలేజీ ఏర్పాటుచేస్తామని రాష్ట్రవిద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోనే డిగ్రీకాలేజీ ఏర్పాటు చేయాలని శుక్రవారం టీఆర్ ఎస్ పార్టీ మండల అద్యక్�
బడంగ్పేట: పట్టణాలు పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మేయర్ దుర్�
ఇంటర్ చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు గతేడాది 85 వేల మంది విద్యార్థుల చేరిక హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు అడ్మిషన్లపరంగా చరిత్ర సృష్టించాయి. ఇంటర్బోర్డు చరి�
కందుకూరు: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి,నిధి చట్టాన్ని పగడ్భందీగా అమలు చేయాలని కోరుతూ �
బడంగ్పేట:చెరువులను సుందరీకరణ చేయకుండా కొంత మంది రాజకీయ నాయకులు అడ్డు పడుతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మీర్పేట పెద్ద చెరువు సుందరీకరణ పనులను బుధవారం మంత్రి ప్రారంభిం�
రాష్ట్రంలో 2604 రైతు వేదికల నిర్మాణం రైతుల అభ్యుదయ అభివృద్ధే సీఎం కేసీఆర్ ఆకాంకాంక్ష రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి తలకొండపల్లి : రైతుల ఆత్మగౌరవం, వారి అభ్యుదయం కోసం ముఖ్యమంత్రి కేస�
బడంగ్పేట,ఆగస్టు5ః బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యుల పదవి కాలం ఏడాది పూర్తయిన సందర్భంగా కోఆప్షన్ సభ్యులు సమాఖ్య జ్యోతి అశోక్, గుర్రం ప్రసన్న వెంకట్రెడ్డి, రఘునందనా చారి, ఖలీల్ పాష
కందుకూరు, ఆగస్టు 5 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు మంజూరు చేస్తున్నట్ల�