ఉపాధ్యాయులే బాధ్యత తీసుకోవాలి మంత్రి సబితారెడ్డి సూచన మహబూబియాలో తనిఖీలు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే అనువైన సమయమని, విద్యార్థులు పాఠశాలకు వచ్చే వాతావరణం నెలకొనే�
ఇన్వెస్ట్మెంట్లకు ఖిల్లాగా రంగారెడ్డి జిల్లా జిల్లాలో 3,647 పరిశ్రమల ఏర్పాటు ఇప్పటివరకు 3,32,705 మందికి ఉపాధి తరలివచ్చిన ఇండస్ట్రియల్, హార్డ్వేర్ పార్కులు వెల్స్పన్, టాటా తదితర పరిశ్రమల ఏర్పాటు టీఎస్ ఐ
ఎంసెట్లో 85.7% మంది క్వాలిఫై టాప్ -10లో అత్యధిక ర్యాంకులు బాలురవే ఇంజినీరింగ్ తొలి పది ర్యాంకుల్లో 9 సొంతం అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 8 కైవసం ఫలితాలు విడుదలచేసిన మంత్రి సబితారెడ్డి అగ్రికల్చర్, మెడిక
అదీ నెలనెలా మాత్రమే తీసుకోవాలి రేపట్నుంచి ప్రభుత్వ బడులకు రోజూ టీచర్లు శుభ్రత బాధ్యత సర్పంచు, మున్సిపాలిటీలదే మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి అధికారులు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ మాస్కు ఉంటేన
మహేశ్వరం: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక మన బోనాల పండుగ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలోని సూర్యగిరి ఎల్లమ్మతల్లిన�
పహాడీషరీఫ్ : చెత్త డంపింగ్తో జల్పల్లి పెద్ద చెరువుకు పర్యావరణ ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలోని చెరువులను కాపాడి వాటికి పూ�
మహేశ్వరం:గ్రామాలభివృద్ది కొరకు తన వంతు సహకారం అందిస్తానని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మన్సాన్పల్లి గ్రామస్తులు ఉపసర్పంచ్ బురమోని నర్సింహ్మయాద
రంగారెడ్డి : తల్లిదండ్రులు లేరని బెంగ వద్దని, ఇకపై అలా అనుకోవద్దని ఈ రాష్ట్ర బిడ్డలుగా అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే చూస్తుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవత�
శంషాబాద్ రూరల్: మండలంలోని పాలమాకుల గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు పొచయ్యకు ఉత్తమ పంచాయతీ సిబ్బందిగా పారిశుద్ధ్య విభాగంలో అవార్డు దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్�
బడంగ్పేట: స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ క్రిష్ణమోహన్రెడ్డి ఉత్తమ కమిషనర్గా అవార్డు అందుకున్నారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చేతుల �
చిక్కడపల్లి :లైబ్రేరియన్స్ డే సందర్భంగా విద్యాశాఖ మంత్రి, గ్రంథాలయ శాఖ మంత్రి పి.సబితా ఇంద్రరెడ్డి ,గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ లు లైబ్రరీ జేఏసీ అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ను ఘనంగా సన�
మహేశ్వరం:మహేశ్వరంలోనే డిగ్రీ కాలేజీ ఏర్పాటుచేస్తామని రాష్ట్రవిద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోనే డిగ్రీకాలేజీ ఏర్పాటు చేయాలని శుక్రవారం టీఆర్ ఎస్ పార్టీ మండల అద్యక్�
బడంగ్పేట: పట్టణాలు పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మేయర్ దుర్�