ఆగస్టు 15 నుంచి అమలు నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి చేయాలి అధికార్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం 6 లక్షల మంది రైతులకు రుణ విముక్తి ఇప్పటికే తొలి విడతలో 3 లక్షల మందికి 25 వేల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ కరోనా కష్టా
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో టీకాయే మనకు ఆయుధం అని గవర్నర్ తమిళిసై అన్నారు. అందరూ టీకా తీసుకొని కోవిడ్ నుంచి రక్షణ పొందాలన్నా�
అధ్యాపకుల వినతికి మంత్రి సబిత స్పందన ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 7: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఏడో వేతన సవరణ (యూజీసీ) అమలు సాధ్యాసాధ్�
9,178 మంది ఉపాధ్యాయులకు అవకాశం జూలైలో మొదలుకానున్న ప్రక్రియ ముఖ్యమంత్రి కేసీఆర్కు పీఆర్టీయూ విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలో పదోన్నతుల పండుగ అతిత్వరలో ప్రారంభం కానున్నది. తాజా స�
10 వరకు ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ ఐసెట్, ఈసెట్ సహా 7 సెట్ల తేదీలు ఖరారు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సెట్ల నిర్వహణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి పాఠశాలల్లో తరగతులపై రేపు మంత్రుల భేట
4.97 లక్షల పెండింగ్ దరఖాస్తుల పరిశీలనఅధికారులకు క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశంహైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న 4,97,389 రేషన్కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ను 10 రోజుల్లో పూర్తి చేసి, నివేదిక
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత పరీక్షలపై ప్రకటన చేస
ప్రైవేటు టీచర్లకు నగదు, బియ్యం పంపిణీ అండగా సీఎం కేసీఆర్: మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు లక్షల మందికిపైగా ప్రైవేటు స్కూ ల్ టీచర్లు, సిబ్బందికి రెండునెలల సాయాన�
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి అందిన మే నెల సాయం నగదు బదిలీచేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి నేటిలోగా బియ్యం పంపిణీ పూర్తి హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి ఆపత్కాల సాయం�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | సీఎం కేసీఆర్ ఆదేశాలతో అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
క్రైం న్యూస్ | యువ జర్నలిస్ట్, వికారాబాద్ నియోజకవర్గ నమస్తే తెలంగాణ ఇంచార్జి ఎన్కతల రవీందర్(38) మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.