9,178 మంది ఉపాధ్యాయులకు అవకాశం జూలైలో మొదలుకానున్న ప్రక్రియ ముఖ్యమంత్రి కేసీఆర్కు పీఆర్టీయూ విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలో పదోన్నతుల పండుగ అతిత్వరలో ప్రారంభం కానున్నది. తాజా స�
10 వరకు ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ ఐసెట్, ఈసెట్ సహా 7 సెట్ల తేదీలు ఖరారు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సెట్ల నిర్వహణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి పాఠశాలల్లో తరగతులపై రేపు మంత్రుల భేట
4.97 లక్షల పెండింగ్ దరఖాస్తుల పరిశీలనఅధికారులకు క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశంహైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న 4,97,389 రేషన్కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ను 10 రోజుల్లో పూర్తి చేసి, నివేదిక
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత పరీక్షలపై ప్రకటన చేస
ప్రైవేటు టీచర్లకు నగదు, బియ్యం పంపిణీ అండగా సీఎం కేసీఆర్: మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు లక్షల మందికిపైగా ప్రైవేటు స్కూ ల్ టీచర్లు, సిబ్బందికి రెండునెలల సాయాన�
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి అందిన మే నెల సాయం నగదు బదిలీచేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి నేటిలోగా బియ్యం పంపిణీ పూర్తి హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి ఆపత్కాల సాయం�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | సీఎం కేసీఆర్ ఆదేశాలతో అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
క్రైం న్యూస్ | యువ జర్నలిస్ట్, వికారాబాద్ నియోజకవర్గ నమస్తే తెలంగాణ ఇంచార్జి ఎన్కతల రవీందర్(38) మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కరోనా లక్షణాలు ఉన్న వారికి అవసరమున్న మందులు, మెడికల్ కిట్లను అందించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు.
బడంగ్పేట,మే18: జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బురాన్ ఖాన్ చెరువును విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సందర్శించారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాల్�
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): పెంచిన జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు, తనిఖీ ఫీజులను రద్దుచేయాలని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ స�
బడంగ్పేట,మే7: కొవిడ్ నియంత్రణ కోసం స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ముందుకు రావాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపల్ పరిధిలోని వాదేహుదాలో జమాతే ఇస్లామీ హిందు ఆధ్వర్య