విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సుల్తానియా హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చిత్రారామచంద్రన్ శుక్రవారం పదవీ విరమణ పొందారు. 1985 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె ఉమ్మడి ఏ
వికారాబాద్ జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కేంద్రాల వద్ద కొవిద్ నిబంధనలు పాటించండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పరిగి, ఏప్రిల్ 27 : తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాట�
మే 31 వ తేదీ వరకు పాఠశాలలు,ఇంటర్మీడియట్ కాలేజీలు బంద్ 1-9వ తరగతి వరకు అందరూ పాస్ పరీక్షల్లేకుండానే పైతరగతులకు ప్రమోట్ 53,79,388 మంది విద్యార్థులకు లబ్ధి సెలవులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష మంత్రి సబితాఇంద్
హైదరాబాద్ : డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా పదో తరగతి స్టడీ మెటీరియల్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ-స్టడీ మెటీరియల్ను విడుదల చేశారు. పాఠ్యాంశాల
హైదరాబాద్ : రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గాల్లోని మ
హైదరాబాద్ : యూనివర్సిటీ నియామకాలకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో త్వరలోనే పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పాఠశాల విద్య, ఉన
వికారాబాద్ : స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సర్కారు ప్రోత్సాహం అందజేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లాలోని పరిగిలో జరిగిన అంతర్జాతీయ మహి�
అధికారులకు మంత్రి సబిత ఆదేశాలుహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ) : పదోతరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్�
రెండేండ్లలో 4 వేల కోట్లతో మౌలికసదుపాయాలు బడ్జెట్లో 2 వేల కోట్లు కేటాయింపు విద్యారంగానికి బడ్జెట్లో రూ.13,886 కోట్లు రూ.11 వేల కోట్లతో పాఠశాలలు పటిష్టం హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని ప్ర�
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కాలేజీల్లోని ఇంటర్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తద్వారా 3 లక్షల మ