మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కరోనా లక్షణాలు ఉన్న వారికి అవసరమున్న మందులు, మెడికల్ కిట్లను అందించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు.
బడంగ్పేట,మే18: జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బురాన్ ఖాన్ చెరువును విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సందర్శించారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాల్�
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): పెంచిన జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు, తనిఖీ ఫీజులను రద్దుచేయాలని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ స�
బడంగ్పేట,మే7: కొవిడ్ నియంత్రణ కోసం స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ముందుకు రావాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపల్ పరిధిలోని వాదేహుదాలో జమాతే ఇస్లామీ హిందు ఆధ్వర్య
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సుల్తానియా హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చిత్రారామచంద్రన్ శుక్రవారం పదవీ విరమణ పొందారు. 1985 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె ఉమ్మడి ఏ
వికారాబాద్ జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కేంద్రాల వద్ద కొవిద్ నిబంధనలు పాటించండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పరిగి, ఏప్రిల్ 27 : తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాట�
మే 31 వ తేదీ వరకు పాఠశాలలు,ఇంటర్మీడియట్ కాలేజీలు బంద్ 1-9వ తరగతి వరకు అందరూ పాస్ పరీక్షల్లేకుండానే పైతరగతులకు ప్రమోట్ 53,79,388 మంది విద్యార్థులకు లబ్ధి సెలవులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష మంత్రి సబితాఇంద్
హైదరాబాద్ : డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా పదో తరగతి స్టడీ మెటీరియల్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ-స్టడీ మెటీరియల్ను విడుదల చేశారు. పాఠ్యాంశాల
హైదరాబాద్ : రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గాల్లోని మ
హైదరాబాద్ : యూనివర్సిటీ నియామకాలకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో త్వరలోనే పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పాఠశాల విద్య, ఉన
వికారాబాద్ : స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సర్కారు ప్రోత్సాహం అందజేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లాలోని పరిగిలో జరిగిన అంతర్జాతీయ మహి�