తమను ఎస్టీలుగా గుర్తించాలని 11 కులాలు దశాబ్దాల తరబడి పోరుతున్నా సమైక్య పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వారి పోరాటానికి సీఎం కేసీఆర్ ముగింపు పలికారు.
జిల్లాలో వ్యవసాయం జోరుగా సాగుతున్నది. ప్రస్తుతం రబీకాలం నడుస్తుండగా రైతన్న పొలా ల్లో బిజీగా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో యాసం గి సీజన్లో 95,042 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకానున్నట్లు జిల్లా వ్యవసాయాధి�
రాష్ట్రంలో రైతన్నకు కొండంత భరోసా ఇచ్చిన రైతుబంధు పథకానికి 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం నిధులు పుష్కలంగా కేటాయించింది. ఈ ఒక్క పథకానికే రూ.15,075 కోట్లు ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుత�
ప్రజల అవసరాలను తెలుసుకుని పనులు చేసే నాయకులకే జనం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఐదోవార్డు మజీద్వాడలో కౌన్సి
భద్రాద్రి జిల్లాలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నాయి. పంటలకు ఉచితంగా విద్యుత్ అందడం, చెరువులు నిండి ఉండడం, రైతుబంధు సీజన్కు ముందే అందడంతో రైతులు దర్జాగా సాగు పనులు చేసుకుంటున్నారు.
Rythubandhu | రైతు బంధు నిధులు రూ. 564.08 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 2,49,969 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు. 11 లక్షల
Minister Harish Rao | రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు బ్యాంకు దాటి రైతుల
అదునుకు ‘రైతుబంధు’ సాయం అందుతుండడంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. రోజువారీగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమచేస్తుండడంతో వాటిని అందుకొని సంబురంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్
Rythubandhu | రైతుబంధు పథకం నిధుల విడుదలపై ఆంధ్రజ్యోతి పత్రిక కథనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుబంధుపై అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు. మీడియా
rythubandhu | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పదో విడుత రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఆరో రోజు లక్షా 49,970 మంది రైతుల ఖాతాల్లో రూ. 262.60 కోట్ల
యాసంగి రైతుబంధు పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. గత నెల 28వ తేదీ నుంచి సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి జమ చేస్తున్నారు.
యాసంగి సాగుకు సిద్ధమవుతున్న వేళ అన్నదాత ఇంటికి ‘రైతుబంధు’వస్తున్నది. ఈ నెల 28 నుంచి నేరుగా రైతుల ఖాతాకు చేరనున్నది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల వివరాలను యంత్రాంగం సేకరించింది.
పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మహ్మదాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి గండీడ్ మండల�