వానకాలం పంట పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం సోమవారం డబ్బులు జమ చేసింది. నేడు రెండెకరాలలోపు వారికి రైతుబంధు సాయం అందించనున్నది. పంటల సాగులో నిమగ్నమైన వేళ.. �
వానకాలం ప్రారంభమైంది. రైతుబంధు నగదు సైతం నేటి నుంచి జమ అవుతుండడంతో అన్నదాతలు సాగుకు సిద్ధం అవుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయాధికారుల
ఏళ్లుగా భూమిని నమ్ముకున్న వారికి రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. అడవిని ఆధారంగా చేసుకొని జీవించే వారికి హక్కులు కల్పిస్తున్నది. బతుకు కోసం పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం �
కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధుల కోసం రైతులు అరి గోస పడుతున్నారు. రైతన్నలకు అండగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున తెలంగాణ సీఎం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని చూసి కేంద్రంలోని బీజేప
సాగులో సమస్యలు వస్తే ఎవరికి, ఎక్కడ చెప్పుకోవాలో తెలియక రైతాం గం అయోమయంలో ఉండేది. సాగు సమస్యలు చెప్పుకోవడానికి వ్యవసాయధికారులను కలవాలంటే మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమ�
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ వల్లనే రాష్ట్రంలో భూ తగాదాలు తగ్గాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఎవరి భూమి వారి చేతుల్లోనే ఉండటానికైనా, రైతుబంధు, రైతుబీమా సకా
జిల్లాలోని 76 రైతు వేదికల వద్ద రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రావతరణ వేడుకల అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ల
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 3న తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహించనున్నట్టు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. నాంపల్లిలోని తెలంగాణ రైతుబంధు సమితి కార్యాలయంలో వ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్ర�
మీ కోసం మేమున్నాం.. ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భరోసానిచ్చారు. ప్రజలకు సైతం ఆపద వస్తే కుటుంబ సభ్యులు పట్టించుకుంటారో.. లేదో కానీ తాము అండగా ఉ�
గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదు. అన్నదాతల ఆకలి కేకలు, ఆర్తనాదాలు విన్న దాఖలాలు లేవు.. ఎరువులు, విత్తనాలు మొదలుకొని పంట పెట్టుబడులు, సాగునీటి కోసం కర్షకులు అరిగోస పడ్డారు. కాలం కలిసొచ్చి ప
రైతుబంధు రైతులోకానికి సముద్రంలో దీపస్తంభం వంటిదని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే మెచ్చుకుంటే.. రైతులకు అంధకారంలో వెలుగురేఖ వంటిదని విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు.
‘నాడు కరువు తాండవిస్తున్న సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు గ్రామాల్లో గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు.. నేడు తెలంగాణలో ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనిపిస్తున్నాయి’.
తెలంగాణ కమర్షియల్ట్యాక్స్ విధానాలు దేశానికే ఆదర్శమని, పన్నుల వసూళ్లలో తెలంగాణది నంబర్వన్ స్థానమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.