Rythubandhu | రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Harish Rao | అధికారం పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఎప్పటికీ తాము ప్రజల పక్షాన నిలబడుతాము అని మాజీ మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తామని �
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదనే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, ఈ మేరకు ఆయన ‘రైతుబంధు భరోసా పత్రం’ తన ద్వారా విడుదల చేయించారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ చె
CM KCR | తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదనే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారని, ఈ మేరకు ఆయన ‘రైతుబంధు భరోసా పత్రం’ తన ద్వారా విడుదల చేయించినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ చెప�
రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, గత ఐదేం
Harish Rao | వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్ రెడ్డి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రారంభం నాటి నుండి రైతాంగ వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నది. అధికారంల
CM KCR | ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే.. 6వ తారీఖు నుంచి యధావిధిగా రైతుబంధు మీ ఖాతాల్లో జమ అవుతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పిచ్చి కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక ర�
Minister Jagadish Reddy | రైతుబంధు ఆపిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఖతం చేయాలని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. రైతుబంధు పంపిణీ నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలప�
స్వరాష్ట్రంలో సాగునీటితో పాటు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని గాడిలో పడేలా చేసిన సీఎం కేసీఆర్ సాగును ప్రోత్సహించేలా రైతుకు పెట్టుబడి సాయం అందించాలని ఆలోచించారు. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకప�
తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు నవంబర్ 29 అని మంత్రి కేటీఆర్ అన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి ఆరోజున బీజం పడిందన్నారు. తెలంగాణ జాతి విముక్తి కోసం చావునోట్లో తపెట్టిన నేత కేసీఆర్ అని చెప్పారు.
CM KCR | గతంలో వ్యవసాయం చేసుకునే కుటుంబాలకు, ఆ రైతులకు ఎవ్వరూ పిల్లను ఇవ్వకపోయేటోళ్లు అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా..? భూమి
CM KCR | కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు కాదు.. డిపాజిట్లు కూడా రావొద్దని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ధరణి పోర్టల్, రైతుబంధు, 24 గంటల కరెంట్ తీసేస్తే.. రైతులు ఆగమైతపోతారని, రైతులు ఆ�
నవంబర్ 30న గుద్దుడు గుద్దితే.. పోలింగ్ బాక్సులు పగిలిపోవాలి.. విపక్షాల ఓటమి ఖాయం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చోటనే రైతుబంధు,
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజక వర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్�
బీఆర్ఎస్కు బలం.. బలగం కార్యకర్తలేనని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వైరా పట్టణంలో శనివారం నిర్వహించిన పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.