సీఎం కేసీఆర్ రైతుల మేలు కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధును ఆపాలని ఎన్నికల కమిషన్(ఈసీ)కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ర
KTR | కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎన్నికల కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరక�
Harish Rao | తెలంగాణ రైతులకు రైతుబంధు సకాలంలో దక్కొద్దని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రైతుల వద్దకు వస్తే ఖబడ్దార్.. రైతుల పక్షాన కాంగ్�
Minister Indrakaran Reddy | రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేఖ పార్టీ అని
మరోసారి రుజువైందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రిఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) ఆగ్రహం వ్యక్తం చేశార�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో జోర్దార్గా ఉంది. జన రంజకంగా, సకల జనుల ఆమోదయోగ్యంగా రూపొందించారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అన్ని కులాలు, వర్గాలు, మతాలకు సమ ప్రాధాన్యం �
రైతుకు వ్యవసాయంలో ఆర్థికంగా పెట్టుబడికి భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి ఐదు వేల చొప్పున
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పింఛన్లను ఇవ్వకుండా పాత లోన్లు కట్టాలని రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్న బ్యాంకు సిబ్బందిపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశా�
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే.. జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు రైతుల జీవితాలతో చలగాటమడుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రె
రైతుబంధు డబ్బులు సోమవారం ఐదు ఎకరాల లోపు లోపు రైతులందరికీ వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.83 లక్షల మంది రైతులకు రూ.748. 10 కోట్లు రైతుల ఖాతాలకు చేరాయి. తొలిరోజు ఎకరం లోపు రైతులతో
భివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్వన్ స్థానంలో ఉందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని అవుస లోనిపల్లి, కొల్లంపల్లి మధ్య ఉన్న సవుటవాగుపై రూ. 36లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన
దశాబ్దాల పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పట్టాలు పంపిణీ చేసిన దమ్మున్న సీఎం కేసీఆర్ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని కొల్లూర్ రోడ్డులో ఉన్న ఎస్ఎంబీ ఫంక్షన్హాలులో శ
ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో వేయడం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలోని రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతూ.. ఫోన్లకు మెసేజ్లు వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, �