స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశ పెట్టిన పథకాలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకూ ప్రభుత్వం నీటి వసతి కల్పిస్తు�
అకాల వర్షాలు రైతన్నను దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి. మార్చిలో కురిసిన వానకు పొలాల్లోనే గింజలు నేలరాలాయి. అన్నదాత బాధను గుర్తించిన సీఎం కేసీఆర్ .. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో ఎకరాకు రూ.10 వేల ఆర్థిక�
దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగల్పల్లి సహకారసంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోచారం గ్రామంలో రూ.1.48కోట్�
2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో పురుడు పోసుకున్న గులాబీ జెండా... ఆరు దశాబ్దాల బానిస, అవమాన, దోపిడీ పాలనను అంతం చేసే వరకూ అవిశ్రాంతంగా కేసీఆర్ నాయకత్వంలో చైతన్యవంతంగా ముందుకు కదిలింది.
మండలంలోని గోవిందాపూర్ రెవెన్యూ పరిధి శంషాబాద్ గ్రామ యాపలకుంట చెరువు శిఖంలోని సర్వే నంబర్ 83లో 20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై కొంతమంది దళారుల కన్నుపడింది. అదేవిధంగా గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 74లో తుమ్మల క�
కలిసి కట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిద్దామని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ‘రైతుబంధు’తో కర్షకుల పెట్టుబడి కష్టాలు తీర్చింది. రాయితీపై వ్యవసాయ పనిముట్లు, పరికరాలు అందజేస్తున్నది. బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నది. ఎరు�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగా ఉద్యమించారో.. స్వరాష్ట్ర అభివృద్ధి కోసం అంతకన్నా ఎక్కువగా పోరాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతి�
రాష్ట్రమొచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ‘మిషన్ కాకతీయ’తో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో భూగర్భ జలాలు పెరిగాయి.
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
నాడు సమైక్య పాలనలో దళితులను ఎవరూ పట్టించుకోలేదు. వారి సంక్షేమంపైనా దృష్టి పెట్టలేదు. ఫలితంగా దశాబ్దాలుగా అంధకారంలో బతకాల్సి వచ్చింది. పొట్ట కూటి కోసం ఎంతో మందికి వలసబాటే దిక్కయింది. కానీ, స్వరాష్ట్రంలో �
గీసుగొండ మండలం ఎలుకుర్తిహవేలి గ్రామాన్ని గురువారం కలెక్టర్ బీ గోపి సందర్శించారు. గ్రంథాలయం, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.