మండలంలోని రంగారెడ్డిపల్లిలో ఆదివారం బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య బొడ్రాయి, నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమానికి ముఖ్యఅ
Munugode by poll | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా
Munugode by poll | ఆయన లేకపోతే బువ్వ ఎక్కడిది? ఆయన వచ్చినంకనే బువ్వ! ఆయన లేక పోతే బువ్వ లేదు, బట్ట లేదు!! 60, 70 ఏండ్ల కానుంచి ఆయన లాగా చేసిన మొనగాడే లేడు
Minister Niranjan Reddy | నాణ్యమైన పోషకాహారం ప్రపంచం ముందున్న సవాల్ అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో దండుగన్న వ్యవసాయం సీఎం కేసీఆర్ దార్శనికతతో అనతికాలంలోనే పండుగైన నేపథ్యంలో.. వ్యవసాయం దాని అనుబంధరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, రైతు సంక్షేమ పథకాలు �
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం వరకు 63.86 లక్షల మందికి రైతుబంధు సొమ్ము జమ చేశామ
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. తొలి రోజు ఎకరా లోపు ఉన్న రైతులకు, రెండో రోజు రెండు ఎకరాల్లోపు ఉన్న వారికి, మూడో రోజు మూడు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రైతుబంధు నగదున�
హైదరాబాద్ : తెలంగాణ రైతుల పట్ల బీజేపీ మొసలి కన్నీరు ఆపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్కు బండి సంజయ్ రాసిన లేఖపై మంత్రి నిరంజన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం : ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకం కింద వారం పది రోజుల్లోనే రూ. 5 లక్షలు అందజేసి ఆదుకుంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
Minister Gangula Kamalaker | తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని, రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రత్యామ్నాయ
RythuBandhu | తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ విజయవంతమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు ఇచ్చామని
ఖమ్మం : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన రైతుబంధు సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. మొదటి మూడు రోజులు అన్ని గ్రామాలలో విద్యార్థులకు రైతు
ఖమ్మం :పంటల పెట్టుబడి సొమ్ము అందజేస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు ఆరాద్య దైవం అయ్యాడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం నగర హోల్సేల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారుల అసోస�
Rythubandhu | ఉమ్మడి రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఇప్పుడు మార్కెట్లో పత్తి క్వింటాల్కు రూ.9 నుంచి 10 వేలు పలుకుతున్నదని అన్నారు.