వికారాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని, నేడు తెలంగాణ రాష్ట్రంలో పండగల చేసిన రైతు బంధవుడు సీఎం కేసీఆర్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ కొనియాడారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని 9వ వార్డు
ఖమ్మం : రైతుబంధు పథకం..అన్నదాతల్లో మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది.ఖాతాల్లోకి డబ్బులు చేరిన వేళ రైతన్నలు సంబురాలు జరుపుకుంటున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ సర్కార్ రైతుబంధు డబ్బులు ఖాతాల్లోకి జమ చేస�
ఓదెల: వానాకాలం సీజన్ తర్వాత కొత్తగా పట్టా పాసు బుక్కలు పొందిన రైతులకు ఈ యాసంగిలో రైతు బంధుపథకంలో లబ్ది పొందడానికి తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జూన్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు పట్టాదారు పాసు బుక్�
బోనకల్లు: రైతుబంధు పథకం కోసం మండలంలోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం బోనకల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో 10 డిసెంబర్ 2021 న�
చండ్రుగొండ: రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా పార్లమెంటులో చట్టం తేవాలని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేస�
రైతుల ఇబ్బందులను తీరుస్తున్న పోర్టల్ రెండు లక్షలకుపైగా సమస్యల పరిష్కారం అన్నదాతలకు తాజా రైతుబంధులో లబ్ధి హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా భూసమస్యలకు
రూ. 516.95 కోట్లు జమ తొలిరోజు 16.95 లక్షల మందికి రైతుబంధు పంపిణీపై మంత్రి నిరంజన్రెడ్డి హర్షం హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీని ప్రారంభించింది. తొలిరోజు ఎకర�
63.25 లక్షల రైతులకు పెట్టుబడి సాయం గత సీజన్ కంటే 2.81 లక్షల మంది అదనం హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్కు రైతుబంధు నగదు పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. దాదాపు కోటిన్నర ఎకరాలలో పంట పెట
జూన్ 10 వరకు ఏఈవోలకు దరఖాస్తులివ్వాలి హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రైతుబంధు సాయం జూన్ 15 నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో రైతులు వారివారి బ్యాంకు అకౌంట్ నంబర్లను సరి చూసుకోవాలని అధికారులు