రైతు రుణ మాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాటమార్చి మోసం చేస్తుందని తెలంగాణ రైతు సంఘం సింగరేణి మండల అధ్యక్ష, కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్
‘పని తక్కువ.. ప్రచారం ఎక్కువ’ ఈ నానుడి కాంగ్రెస్ సర్కారుకు సరిగ్గా సరిపోతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుణమాఫీ, రైతుభరోసా అందిన రైతుల వివరాలను ప్రతీ గ్రామంలో మూడు చోట్ల ఫ్లెక్సీలపై ప్రదర్శించా�
వందశాతం పంట రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీనిపై చాలామంది రైతులు మండిపడుతున్నారు. ఎందుకంటే ఇంకా చాలామంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది. కానీ, ప్రభ�
అబద్ధపు మాటలు.. మోసపూరిత ప్రకటనలు.. రేవంత్ సర్కారు రైతులకు నిలు వు పంగనామాలు పెట్టింది. గత 16 నెలలుగా రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసిన ముఖ్యమంత్రి.. తాను వేసిన ఒట్లను గట్టుమీద పెట్టేశాడు. ఇప్పటి వరకు
వడగండ్ల వానతో చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను గుర్తించి ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం చేసి ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్�
సిద్దిపేట రైతులందరికీ పంట రుణమాఫీ చేశామన్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాటలు ఉట్టివేనని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ బండారాన్ని బట్టబయలు చేశారు.
Harish Rao | అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనతో రుణమాఫ�
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతూ సభను తప్పుదోవ పట్టించిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్�
సకాలంలో రిజర్వాయర్లు నింపకపోవడం వల్ల దేవాదుల ఆయకట్టు కింద రూ. 600 కోట్ల పంట నష్టం జరిగిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లను నింపి, ఎండిన పంటలక�
మండల కేంద్రంలోని రైతువేదికలో మాల్తుమ్మెద సింగిల్విండో అధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహాజన సభ రైతుల నిరసనల మధ్య కొనసాగింది. రైతు రుణమాఫీతోపాటు పలు సమస్యలపై రైతులు పాలకవర్గంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. �
Runa Mafi | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు ఏ మాత్రం సంతోషంగా లేరని.. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మండల యువ నాయకుడు పోలే అశోక్ డిమాండ్ చేశారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు పి.రాములు. గ్రామం దొడగుంటపల్లి, పె ద్దమందడి మండలం. ఇతనికి పెద్దమందడి కోఆపరేటివ్ బ్యాంకులో రూ.ల క్షా15వేల అప్పు ఉంది. 2019లో రూ.లక్షా 95 వేలు రుణం తీసుకుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంల�
రుణమాఫీ తరహాలోనే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసానికి గురిచేస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నారాయణఖే�
మాటల గారడి, అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసమర్థ పాలనపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాట�