“ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీవి 420 మాటలే.. ఆరు గ్యారెంటీలు అబ్రకదబ్రే.. ఏడాది కావస్తున్నా వాటి ఆలోచనే లేదు.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్కు ఆ ధ్యాసే లేదు” అని మంథని మా
Harish Rao | పంద్రాగస్టులోపు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో భక్తితో వేములవాడ రా
రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకొంటూ వస్తున్న సీఎం రేవంత్రెడ్డి, ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. రుణమాఫీ పూర్తి చేయలేదని పరోక్షంగా ఒప్పుకొన్నారు.
మూసీ ప్రాజెక్టు వెనుక దాకున్న ముసుగు దొంగ ఎవరు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలపై శనివారం ఎక్స్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం �
కాంగ్రెస్ సర్కారు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి కొందరికే మాఫీ చేసి మొండిచేయి చూపించిందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బాసు హన్మంతునాయుడు అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేత శేఖర్ ఆధ్వర
అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలంటూ.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో కందుకూరు మండల కేంద్రంలో శనివారం భారీ ధర్నా చేయనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో విఫలమవ్వ
రైతాంగ హామీ అమలుకోసం జగిత్యాల జిల్లా రైతులు కదం తొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరానికి 15వేల రైతు భరోసా ఇవ్వాలని, అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వ�
భారీ వరదలతో మహబూబాబాద్ జిల్లాలో పంటలన్నీ కొట్టుకుపోయి ఆగమైన రైతులను ఆదుకుంటానని మాటిచ్చిన ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి.. నాలుగు నెలలైనా నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్�
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు చేసిన చిన్న తప్పిదాలే నేడు వారికి మాఫీ వర్తించకపోవడానికి కారణంగా చెప్పొచ్చు.
రుణమాఫీ కాని రైతులు గురువారం ‘చలో ప్రజాభవన్'కు పిలుపునివ్వడంతో రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రజాభవన్ ముందు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తున్నదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం జిల్లాకే�
ప్రాథమిక సహకార పరపతి సంఘాలు కట్టుతప్పుతున్నాయి. రైతులకు అండగా నిలిచి పురోగమనంలో ముందుకు తీసుకువెళ్లాల్సిన సొసైటీల్లో అవినీతి మరకలు కనిపిస్తున్నాయి. నిధుల దుర్వినియోగం, రైతుల రుణమాఫీల్లో అవకతవకలు, రైత�
రుణమాఫీ కాలేదని ఇటీవల దుబ్బాక నియోజకవర్గం చిట్టాపూర్కు చెందిన రైతు సోలిపేట సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం రైతులతో పాటు అందరినీ తీవ్రంగా కలిచివేసింది.
రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల పీఏసీఎస్ పాలకవర్గం, సిబ్బందిని అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు నిర్బంధించారు.
ఉమ్మడి పాలనలో పంటలు ఎండిపోయి, అప్పులపాలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే, ఇప్పుడు తెలంగాణ గడ్డపై అప్పు మాఫీ కాలేదని రైతు ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు.