వంద శాతం రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేస్తానని గిరిజన యువరైతు భూక్యా విజయ్కుమార్ నాయక్ స్పష్టంచేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం హరిదాసుతండాకు చెందిన గిరిజన రైతు భూక్యా విజయ్కుమార్ రైతులందరికీ
Rytu Runa Mafi | ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు శివారు హరిదాసుతండా గిరిజన రైతు భూక్యా విజయ్ బైక్ ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించాడు. మంగళవారం ఆయన మాట్లాడుతూ త�
పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మారుస్తారని, ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. మాట తప్పడం, మడిమ తిప్పడం.. ఇదేనా కాంగ్రెస్ మార్కు ప
Harish Rao | రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు మరోసారి నిలదీశారు. రైతులందరికీ రుణమాఫీ అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారూ.. అధికారుల చుట్ట�
Harish Rao | రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. సిగ్గులేకుండా సంబరాలు చేయమంటున్నారని.. కానీ గ్రామాలకు వస్తే కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీస్తున
ఎన్నికలకు ముందు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ హామీలను అమలు చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. �
రాష్ట్రంలోని ఏ ఊరిలోనైనా 100 శాతం రైతు రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసి�
Rythy Runa Mafi | రేవంత్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు వడ్ల డబ్బులను పంట రుణం కింద కొట్టేశారు. దీంతో రైతులు అటు రుణమాఫీ కాక, ఇటు వడ్ల డబ్బులు చేతికందక లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం
రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళనకు దిగడంతో అధికారులు దిగివచ్చి విచారణ చేపట్టారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలోని ఐవోబీ పరిధిలోని రైతులు తమకు రుణమాఫీ వర్తించలేదని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయ�
సబ్బు బిల్ల, అగ్గిపుల్ల కాదేదీ కవిత కనర్హం అన్నారో ప్రముఖ కవి. దీన్ని ఇప్పటి పరిస్థితులకు అన్వయిస్తే సబ్బుబిల్ల.. అగ్గిపుల్ల కాదేదీ ధర పెరగడానికనర్హం అన్నట్లు ప్రస్తుతం మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరుగ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన మంత్రివర్గ అనుయాయులు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకొంటుంటే తెలంగాణ సమాజం మాత్రం స్తబ్ధుగా ఉంది. సీఎం ప్రసంగాల్లో ఎన్ని కాకి లెక్కలు చెప్పినా ఎవరూ సీరియస్గ
రేవంత్ సర్కారు అబద్ధాలకు అంతే లేకుండా పోయింది. చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతనే ఉండడం లేదు. రైతులందరికీ రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. పూర్తి స్థాయిలో అమలు చేయలేక చేతులెత్త
రైతులందరికీ రూ.2లక్షల్లోపు రుణమాఫీ చేశామంటూ సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నారు. రైతు సంబురాల్లో భాగంగా ఘనంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సీఎం హోదాలో ఈ విషయం చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు మాత్రం మ�