పెద్దపల్లి జిల్లా బేగంపేటలోని కేడీసీసీ బ్యాంక్ ఎదుట స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. ఏడాది క్రితమే ఏడాది క్రితమే ప్రభుత్వం ప్రకటించిన పంట రుణ మాఫీ (Runa Mafi) ఇప్పటికీ అమలు కాకపోవడంతో బ్యాంక్ ఎదుట బైఠాయించారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన రైతు ముక్కెర సంతోష్(47) అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. సంతోష్కు ఐదెకరాల ఎన�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల మరణ మృదంగం కొనసాగుతున్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్రంలో 767 మంది రైతులు ఉసురు తీసుకున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
కాంగ్రెస్ సర్కారు ఆర్భాటంగా ప్రకటించిన అందరికీ రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయంతో పాటు తులం బంగారం ఏమయ్యాయని బో థ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ ప్రశ్నించారు. అధికారులు, నాయకులతో కలిసి శుక్రవారం భ�
తమకు ఇంత వరకు రుణమాఫీ కాలేదని హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన రైతు దంపతులు కదరిక సాంబయ్య, పద్మ కలెక్టర్ స్నేహా శబరీష్కు మొరపెట్టుకున్నారు.
రాష్ట్రంలోని రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలుచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈటీ �
‘మేము సన్న, చిన్నకారు రైతులం..రుణమాఫీకి అర్హులం.. మాకు రుణమాఫీ చేయండి సార్..’ అంటూ నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో మొరపెట్టుకున్నారు పలు గ్రామాల రైతులు. రెంజల్ మండల కేంద్రంలో భూభారతిపై సోమ�
రైతులకు రుణమాఫీ చేయడానికి, రైతుభరోసా ఇవ్వడానికి, విపత్తుల వల్ల పంట నష్టపోయిన అభాగ్యులకు పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వలేదు. కానీ, చేయని రుణమాఫీపై, ఇవ్వని రైతుభరోసాపై ఫ్లెక్సీ�
సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక.. రైతు రుణమాఫీ కాక ఆందోళనకు గురై ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రైతు పిట్టల లింగన్న కుటుంబానికి బీఆర్ఎస
పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నాగర్కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పెంట్లవెల్లి సొసైటీ పరిధిలోని కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామి నగర్, �
కాంగ్రెస్ ప్రభుత్వం సగమంది రైతులకే రుణమాఫీ చేసి సంపూర్ణంగా చేసిందని ప్రచారం చేసుకుంటున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ రీజినల్ క�
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నేటి వరకు పెంట్లవెల్లి సొసైటీలో ఒక్క రూపాయి రుణమాఫీకాక పో�
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూమ్భవన్లో ఏర�
రుణమాఫీపై రుద్రూర్ విండో పాలకవర్గాన్ని రైతులు నిలదీశారు. సొసైటీలో 210 మంది రైతులు ఉంటే కేవలం 78 మందికి రుణమాఫీ వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం మండల కేంద్రంలో విండో చైర్మన్ సంజీవ్రెడ్డి అధ్యక్