తెలంగాణ రైతుల ఊపిరి సీఎం కేసీఆర్ అని, అన్నదాతలు ముఖ్యమంత్రికి అండగా నిలువాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖిలావరంగల్లో నిర్వహించిన రైతుల సమావేశానికి ఆయన చమన�
‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. పథకం అప్రతిహతంగా ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నది. ఏ కారణంతో రైతు మృతిచెందినా కొద్దిరోజుల్లోనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందు�
ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా... మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించుకో రైతన్నా... అని వినూత్న రీతిలో ముద్రించిన పోస్టర్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ
వివిధ కారణాలతో మృతిచెందిన రైతు కుటుంబాలకు ‘రైతుబీమా’ కొండంత అండగా నిలుస్తున్నది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కష్టాలు పడుతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం అందించి ఆర్థిక భరోసానిస్తున
రైతు కుటుంబానికి రైతుబీమా పథకం కొండంత అండగా నిలుస్తున్నది. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15, 2018లో ఎల్ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. గుం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పింఛన్లను ఇవ్వకుండా పాత లోన్లు కట్టాలని రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్న బ్యాంకు సిబ్బందిపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశా�
సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో దేశంలోనే రికార్డు స్థాయిలో ఏక కాలంలో 1.50 లక్షల మందికి పోడు పట్టాలు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
దేశంలో అభివృద్ధికి సూచికగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని రంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. మం గళవారం మండలంలోని హైతాబాద్, పెద్దవేడు, నాందార్ఖాన్పేట్, లింగారెడ్డిగూడ గ్రామాల
రైతులకు మూడు గంటలపాటు మాత్రమే ఉచిత విద్యుత్తు ఇస్తే సరిపోతుందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆల
నడిగడ్డ నేలపై దూదిపూల పంట దరహాసం కొనసాగుతున్నది. ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ తెల్లబంగారం మెరుస్తున్నది.
ఇక్కడి నేలలు, వాతావరణం పంటకు అనుకూలంగా ఉండడం.. తక్కువ పెట్టుబడి.. సిరుల దిగుబడి రావడం.. మార్కెట్�
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ వెనుకబడిన తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న ప్రణాళికలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతున్నది. అందుకు కేంద్రం నుంచి తెలంగాణ ఆయా రంగాల్లో పొందిన అవార్డులే నిదర్శ�
‘పోడు పట్టాతో గిరిజనులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు గిరిజనులంతా రుణపడి ఉండాలి. పట్టా పొందిన అందరికీ వారం రోజుల్లోనే పెట్టుబడి సాయం అందుతుంది. ఇక సంబురంగా సాగు చేసుకోవాలి’ అని రాష్ట్�
ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకునేంతవరకు ప్రజలు మోసపోతూనే ఉంటారని లెనిన్ అన్నారు. ఈ స్టేట్మెంట్కు నేటికి ప్రాసంగిత ఉందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా నేడు తెలంగాణ రాజకీయాలను నిశి�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించి దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య తెలంగాణ�